పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే టి.రాంమోహన్రెడ్డి తెలిపారు. శనివారం పరిగిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరిగి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 77మందికి క
వికారాబాద్ జిల్లాను ఎక్కడో ఉన్న జోగులాంబ జోన్లో వేశారని, చార్మినార్ జోన్లోకి మార్చడం వల్ల ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు.
శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మూడోసారి వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం.
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో శనివారం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని స్థానిక ఎమ్మెల్యే టి.రాంమోహన్రెడ్డి సతీమణి ఉమారామ్మోహన్రెడ్డి పరిగి బస్టాండుల
నారాయణపేట : వారి చిరకాల స్వప్నం సాకారమైంది. ఎట్టకేలకు జిల్లాలోని మక్తల్కు మున్సిఫ్ కోర్టు మంజూరైంది. ఎన్నో ఏండ్ల నుంచి మక్తల్ ప్రాంత ప్రజలు కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయితే ఈ విషయంలో స్థానిక ఎ�
ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి | మక్తల్ నియోజకవర్గ కేంద్రం నుంచి నారాయణపేట జిల్లా కేంద్రానికి ఉన్న ఆర్ అండ్ బీ రహదారి అధ్వాన స్థితికి చేరుకుందని వెంటనే పనులు చేపట్టాలని మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కో�