మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ రూ.వంద కోట్లు ఖర్చు పెట్టిందని ఆ పార్టీ ఎమ్మెల్యే బాహాటంగా చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో సర్పంచ్లు, ఎంపీటీసీలను కొనుగోలు చేసి, వారిని ఈటల రాజేందర్ విమానంలో ఢిల్లీక�
MLA Raghunandan Rao | దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుపై వస్తున్న వార్తలన్నీ నిజమేనని రఘునందన్ రావు స్పష్టం చేశారు. పదేండ్ల నుంచి పార్టీకి
అధికారంలోకి వస్తాం.. రాష్ట్రంలో మేమే ప్రత్నామ్నాయం’ అంటూ బీరాలు పలికిన బీజేపీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. అసంతృప్తిని వెళ్లగక్కుతూ బీజేపీలోని ఒక్కో నేత అజ్ఞాతంలోకి జారుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లాకేంద్రంలో గురువారం బీజేపీ నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 50 వేల మందితో నిరుద్యోగ మార్చ్ జరుపుతామని గొప్పలకు పోయిన కమలం పార్టీ.. తీరావచ్చిన జనాన్ని చూసి షాక్కు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ సీనియన్ నేత ఈటల రాజేందర్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు తెలుస్తున్నది. రాష్ట్ర అధినేతకు తెలియకుండా ఈటల ఖమ్మం పర్యటన పార్టీలో వర్గపోరుకు తెరలేపినట్ట
సంగారెడ్డి జిల్లా ఖాజీపల్లి టీఐడీసీ పరిశ్రమలో శనివారం జరిగిన యూనియన్ ఎన్నికల్లో సీఐటీయూ విజయం సాధించింది. బీఎంఎస్ నుంచి పోటీ చేసిన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావుపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షు�
బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అలాం టి చిల్లర రాజకీయాలు బీజేపీకే చెల్లుతుందని గ్రం థాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ పటేల్ వ
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడే ప్రతి మాట ప్రజలను మోసం చేసే విధంగా ఉందని నార్సింగి ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మైలరాం బాబు విమర్శించారు.
హవ్వా ఇవేమి కుళ్లు రాజకీయాలు..? నియోజకవర్గానికి మంత్రులు వస్తే సాధారంగా ఆహ్వానించి నాలుగు పనులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసి అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి.. అరువు తెచ్చిన మనుషులతో రాష్ట్ర ప్రభుత్వాని�
బీఆర్ఎస్ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ దుష్ర్పచారం చేస్తున్నదని బీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షుడు నయీం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప అన్నారు.