ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యమాలకు పురిటిగడ్డ.. బీఆర్ఎస్కు కంచుకోట అని మరోసారి నిరూపించింది. ఆదివారం విడుదలైన అసెంబ్లీ ఫలితాల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది.
దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగ్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామని, దుబ్బాకలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకుందామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం నార్సి�
మెదక్ జిల్లా చేగుం ట మండలంలో బీజేపీ ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఎన్నికల ప్రచారంలో భాగం గా దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు మంగళవారం చేగుంట మండలం రుక్మాపూర్ కు వచ్చారు.
Kotha Prabhakar Reddy | ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి హత్యారాజకీయాలకు ఒడిగడుతున్న కాంగ్రెస్.. దాన్నుంచి తప్పించుకోవడానికి ఫేక్ ప్రచారానికి తెగబడింది. కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్త అన�
తెలంగాణలో బీజేపీ హత్య రాజకీయాలు చేస్తున్నదని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, విప్ పాడి కౌశిక్రెడ్డి మండిపడ్డారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిం
ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలపై నిరసనలు పేట్రేగిపోతున్నాయి. శుక్రవారం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని గ్రామాలకు వెళ్లిన బీజేపీ నేతలను స్థానికులు నిలదీశారు.
బీజేపీ నిర్వహిస్తున్నఎన్నికల ప్రచారానికి గ్రామాల్లో నిరసన సెగలు తగులుతున్నాయి. గెలిస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తా.. ఇండ్లు లేని వారికి ఇల్లు కట్టిస్తా, రైతులకు రెండు కాడెడ్లు ఇప్పిస్తా.. ఇలా ఎన్నో హామీ
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీకి అనుకున్నంత సీన్ లేదని మరోసారి రుజువైంది. బీజేపీ గజ్వేల్ టికెట్ దక్కించుకున్న ఈటల రాజేందర్కు గురువారం తొలి సభలోనే షాక్ తగిలింది. రోడ్షో మొదలు సభ వరకు జనం లేక వె
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావుకు ప్రజల నుంచి చుక్కెదురైంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా.. మళ్లీ మా గ్రామాలకు ఎందుకొచ్చావని నిలదీశారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ దొడ్డి దారిన గెలువాలని ఎన్నికలకు ముందే ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం ప్రారంభించింది. ఈ విషయమై కొన్ని దృశ్యాలు ఆదివారం సోషల్మీడియాలో హల్చల్ చేశాయి. ఎమ్మ�
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ, సిద్దిపేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
BJP | వేరే పార్టీనుంచి బీజేపీలో చేరినవారికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి షాక్ ఇచ్చారు. వేరే పార్టీలోనుంచి వచ్చినవాళ్లకు బీజేపీలో ప్రాధాన్యం ఉండబోదని మీడియా సాక్షిగా చెప్పకనే చెప్పారు.