కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గంలోని ఆశ కార్యకర్తలు శుక్రవారం బాన్సువాడలోని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మె ల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటిని ముట్టడించారు.
నిజాం షుగర్స్ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం ఫ్యాక్టరీని తెరిచేందుకు మెలిక పెట్టింది. కనీసం పది వేలకు పైగా ఎకరాల్లో చెరుకు పండిస్తేనే ఫ్యాక్టరీని తెరిచి నడపడం సాధ్యమవుతుందని స్పష�
నిజాం షుగర్స్ను తెరిపిస్తామన్న ప్రభుత్వం.. ఆ బాధ్యతను రైతులపైకి నెట్టేసింది. 10 వేల ఎకరాల్లో చెరుకు సాగు చేస్తేనే ఫ్యాక్టరీ పునరుద్ధరణ సాధ్యమని తేల్చి చెప్పింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలోని ఓ ఫంక్షన�
‘బాన్సువాడకు వేల కోట్ల నిధులు ఇచ్చిండు కేసీఆర్. ఆయన ఇచ్చిన నిధులు ముందు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయనకు మంత్రిగా, స్పీకర్గా పదవులు ఇచ్చింది కేసీఆర్. కానీ పార్టీ కష
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేశామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పేద కుటుంబాలకు కూడు, గుడ్డత
ఇందిరమ్మ ఇండ్ల కమిటీల కూర్పు వివాదాస్పదమవుతున్నది. కాంగ్రెస్ కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ జరుగుతుండడం విమర్శలకు తావిస్తున్నది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా వారే పెత్తనం కొనసాగిస్తుండడం రాజకీయ దు�
కేసీఆర్ దయతోనే బాన్సువాడ నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించుకున్నామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ, పోతంగల్లో శుక్రవారం వ�
‘రాజకీయంగా నాకు చాలా అనుభవం ఉంది. ఎవరిని ఏడ పెట్టాలో నాకు బాగా తెలుసని’ బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కొందరు దుర్మార్గులు అభివృద్ధికి అడ్డం పడుతున్నారని మాజీ ఎమ�
రైతులు సేంద్రియ పద్ధతిలోనే పంటలు పండించాలని బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. కల్మశం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బాన్సువాడ నియోజకవర్గం ఆదర్శవంతమైనదని, దొంగలకు తావివ్వదని స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా బాన్సువాడక�
మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అప్పట్లో కేసీఆర్ అడిగినన్ని నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా నియోజకవర్గ
‘ నా ప్రాణం ఉన్నంత వరకూ బీఆర్ఎస్లోనే కొనసాగుతా. బిల్లులు, డబ్బుల కోసం పార్టీ వీడే నాయకుడిని నేను కాదు. ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసే నాయకుడిని’ అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల �
మహ్మద్నగర్ మండలం గాలీపూర్ గ్రామంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు ఇండ్లలోకి చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి. వానాకాలం పంటల సాగు కోసం ఆదివారం బాన్సువాడ, జుక్కల్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీన�
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా ఆదివారం నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతులు నాట్లు వేయనున్న దృష్ట్యా మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్�
దవాఖానకు వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు తగిన సదుపాయాలు కల్పించాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని మాతా శిశు సంరక�