హామీలు నెరవేర్చని పార్టీ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని బొడ్మట్పల్లి గ్రామంలో మంగళవారం పర్�
నిజామాబాద్ లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. మూడోరోజైన శనివారం ఏడు నామినేషన్లు దాఖలైనట్లు
ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు.
కోటగిరి, పొతంగల్ మండల కేంద్రాల్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ శనివారం (నేడు) రోడ్ షో నిర్వహించనున్నట్లు డీసీసీబీ మాజీ చైర్మ�
సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని సుల్తాన్పూర్ శివారులో మంగళవానం నిర్వమించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది. వేలాదిగా జనం తరలిరావడంతో పరిసరాలు గులాబీమయమయ్యాయి.
ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతోనే గుణపాఠం చెప్పాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ, బిచ్కుంద, గాంధా రి మండల కేంద్రాల�
‘బాన్సువాడ పోచారం అడ్డా.. కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. అనవసరంగా రెచ్చగొడితే మీ అడ్రస్సులు గల్లంతవుతాయి..’ అని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరిం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎకరాకు రూ.25వేల చొప్పున నష్ట
ప్రభుత్వ దవాఖాన నూతన భవన నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బాన్సువాడ పట్టణంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా బాన్సు
లోక్సభ ఎన్నికల్లో అనిల్ కుమార్ గాలికి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కొట్టుకుపోవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. జహీరాబాద్ లోక్సభ స్థానంపై గులాబీ జెండాను ఎగ�
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన వేడుకలను మంగళవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సర వేడుకల్లో భాగంగా ఆలయాల్లో అభిషేకాలు ప్రత్యేక పూజలతోపాటు పంచాంగ శ్రవణాలు,
తెలుగు సంవత్సరాది నేడు ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు నుంచి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. మంగళవారం క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో పంచాంగ శ్రవ ణం, ఉగాది పచ్చడి వితరణ, కవి సమ్మేళన
‘కొంతమంది ఎమ్మెల్యేలు వారి స్వార్థం కోసమే పార్టీ మారారు. కష్టాల్లో ఉన్న వ్యక్తికి నేనున్నాననే నాయకులు కావాలి. అదే మనం కేసీఆర్కు ఇచ్చే ధైర్యం’ అని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నార�
కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రైతుదీక్షలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ఈ దీక్షలకు పార