విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండలం అంబం మోడల్ స్కూల్ ను పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాల హాస్ట�
MLA Pocharam | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
వ్యవసాయ శాఖ సలహాదారుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు పబ్లిక్ గార్డెన్స్లోని ఉద్యానశాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
పార్టీ మారి తప్పు చేశామా?’- ఇదీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల్లో మొదలైన అంతర్మథనం. ‘నిన్నమొన్నటిదాకా ఏం కాదులే అనుకున్నాం. కానీ, హైకోర్టు తీర్పుతో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి
రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్ధం కావడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని గుర్�
బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఇంటి ఎదుట బీఆర్ఎస్ నేతలు, విద్యార్థి నాయకులు గర్జించారు. పోచారం కాంగ్రెస్లో చేరుతున్నారన్న సమాచారంతో ఆయన ఇంటికి వెళ్లారు.
నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో ఉన్న కొచ్చెరు మైసమ్మ ఆలయం వద్ద రూ.కోటీ60లక్షలతో నిర్మిస్తున్న కాటేజీ పనులను మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి బుధవారం పరిశీలించా�
తెలంగాణ అవతరించి నేటికి దశాబ్దం. ఆదివారం రాష్ట్ర అవతరణ వేడుక సందర్భంగా రాష్ట్రం ఏర్పడటానికి ప్రధాన కారకులైన ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత, తొలి తెలంగాణ ముఖ్యమంత్రికి అవతణోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్న �
ఎప్పుడైనా తాను, తన కుటుంబం పక్కా లోకల్ అని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన పోచారం మంగళవారం ఉదయం బాన్సువాడ పాత మున్సిపల్ కార్యా
బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల బిల్లులు లబ్ధిదారులకు ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపిం�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతోనే పేదల సొంతింటి కల సాకారమైందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పొతంగల్ మండలం హెగ్డోలి గ్రామంలో గంధపు చంద్రవ్వ సాయిలు �
డబుల్ బెడ్రూం ఇండ్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయకపోతే ప్రాణత్యాగం చేస్తానని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ ప్రభుత్వం ఉండగా బా�