రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు కర్రుకాల్చి వాత పెట్టాలని మాజీమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస
కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 110 రోజుల్లోనే తెలంగాణ దుర్భిక్షంగా మారిందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పంటలు ఎండి �
బీఆర్ఎస్కు బీజేపీతో ఎలాంటి స్నేహం లేదని మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం సీఎం రేంవత్రెడ
బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
నిజాంసాగర్ ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయొద్దని, వరినాట్లు త్వరగా పూర్తి చేసుకోవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. నాట్లు త్వరగా పూర్తి చేస్తే మార్చి చివరికల్లా
ప్రజా పాలన పేరిట రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తుందని.. ఇదంతా పార్లమెంట్ ఎన్నికల పరకు కాలయాపన చేసేందుకేనని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి�
ప్రేమతో ఇచ్చే కానుక ఏదైనా కోట్ల రూపాయలతో సమానమని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంచి మనస్సుతో చేసే పనులకు దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.కామారెడ్డి జిల్లా బాన్సువ�
శాసనసభలో విద్యుత్తు రంగంపై గురువారం చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగారు. ఈ క్రమంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి జోక్యం చేసుకొన్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో పలు మండలాలకు చెందిన 118 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అందజేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం ఆడబిడ్డలు ఉన్న పేద కుటుంబాల కష్టాలు తీరుస్తున్నదని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆడబిడ్డల సంక్షేమమే ధ్యేయంగ