‘బీజేపీ ఎలాగూ గెలువదనే బీసీని సీఎం చేస్తామని అన్నారా?’ అని నిలదీస్తున్నారు. బీజేపీ అంటే గిట్టని ఏ కాంగ్రెస్సో, బీఆర్ఎస్సో, కమ్యూనిస్టుల నుంచో ఈ విమర్శ వస్తే లైట్ తీసుకోవచ్చు. కానీ, స్వయానా కాషాయ పార్టీ �
జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ముందుకెళ్దామని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా సర్వసభ్య సమావేశాన్ని శనివారం న
గృహలక్ష్మి గ్యారెంటీ కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తామన్న హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. విద్యుత్తురంగంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మ
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య ఖర్చులకు రూ.10లక్ష వరకు పెంచారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్స్పెషాలీటిలో ఆరోగ్యశ్