కాంగ్రెస్ నాయకులు కొంత మంది బీఆర్ఎస్ నాయకులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, అయినా కార్యకర్తలు, ప్రజలు తమ వెంటనే ఉన్నారని, వారు ఎన్నికుట్రలు చేసినా బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేరని నాగార్జునసాగర్�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే తెలంగాణలో అభివృద్ధి ప్రారంభమైందని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం పాటుపడుతున్నానని.. రాబోయే ఎన్నికల్లో తనను మరో మారు ఆశీర్వదించి అభివృద్ధిని కొనసాగించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భ�
నాగార్జునసాగర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ను మరోసారి అఖండ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర గిరిజన, స్�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వచ్చే శాసనసభ ఎన్నికల్లో తనను ఆశీర్వదిం�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు శనివారం నీటిని విడుదల చేశారు. నందికొండ పొట్టిచెలిమె సమీపంలోని ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ పూజలు నిర్వహ
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వానికే పట్టం కట్టాలని సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ పిలుపునిచ్�
‘బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాతే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రస్థానం ప్రారంభమైనది. ఐదేండ్లుగా అన్ని రంగాలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. నేను గెలిచిన రెండేండ్లలోనే 1500 కోట్ల రూపాయల అభ
వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు వెల్లువలా కొనసాగుతున్నాయి. బుధవారం దేవరకొండ మండలం జర్పులతండాకు చెందిన 60 కుటుంబాలు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ నాకు అవకాశం కల్పించారు.. ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని, రాష్ట్ర
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు. పట్టణంలోని 12వ వార్డుకు చెందిన ఫార్వర్డ్బ్లాక్, కాంగ్రెస్, బీజేపీ నుంచి
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఏడు పంచాయతీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దాంతో హుజూర్నగర్లో ఐదు, ఆలేరులో ఒకటి, నాగార్జునసాగర్లో ఒక పంచాయతీ కొత్తగా ఏర్పాటయ్యాయి. సాగర్ నియోజకవర్గంల�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి వ్యవసాయంపై, రైతాంగ సమస్యలపై అవగాహన లేదని.. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.