నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈ సారి కూడా బీఆర్ఎస్ పార్టీదే విజయమని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం హాలియా మున్సిపాలిటీలోని ఇబ్రహీంపేటలో గురువారం ఎమ్మెల్యే భగత్ కుటుంబ �
రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న రైతు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. సోమవారం మండలంలోని సత్యనారాయణపురం, నీలాయగూడెం, అంజనపల్లి, రాగడప, పలుగు తండ�
పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమానికి అమలు చేసిన పథకాలతో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మె ల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ అంధకారమేనని బీఆర్ఎస్ అభ్య ర్థి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని చెన్నాయి పాలెం, గుడ్డితండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించా�
బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎ మ్మెల్యే నోముల భగత్కుమార్తో కలిసి ప్రారంభి
MLA Nomula Bhagat | బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. తాజాగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, జాల్ తాండా గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 20 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని వీడి మంగళవా
ఏండ్లుగా వెనుకబడి ఉన్న నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని తాను ఎమ్మెల్యేగా గెలుపొందాక సీఎం కేసీఆర్ సారథ్యంలో రెండున్నరేండ్లలోనే అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
MLA Nomula Bhagat | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని గుర్రంపోడు మండలం శాకాజిపురం గ్రామానికి చెందిన 30 �
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. నందికొండ పొట్టిచెలిమ సమీపంలోని ఎడమకాల్వ హెడ్రెగ్యులేటర్ వద్ద ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ శనివారం పూజలు నిర్వహించి నీటి �
ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని సాధ్యంకాని వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తున్నది. గతంలో ఏ వర్గాలపై అయితే రాజకీయ ఆధిపత్యం చెలాయించిందో, ఏ వర్గాల రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడిందో, ఆ వర్గాలకు న్యాయం చేస్తామని �
రైతులకు మూడు గంట లు విద్యుత్ సరిపోతుందని కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రైతులు , బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. హాలియాలో 167 జాతీయ రహదారిపై
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకట్లు అలుముకుంటాయని, పాలన సాధ్యం కాదని ఎద్దేవా చేసిన వారి నోర్లు మూసుకునేలా రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.
మన ఊరికి - మన ఎమ్మెల్యే కార్యక్రమంతో ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. శుక్రవారం మండలంలోని అభంగాపురంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచందర�