ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాల పేరిట నియోజకవర్గవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. నిత్యం ఊరూరా పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలపై �
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చార�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దాదాపు 80శాతం పూర్తయ్యాయని.. కేవలం కాంగ్రెస్ నాయకుల అడ్డుకోవడంతోనే 20శాతం పనులు ఆలస్యమవుతున్నట్లు పేర్కొన్నారు. 190 బీఫాంలు ఇచ్చే నాయకుడనని విర్రవీగడం కాదు.. కాంగ్రె
బొంరాస్ పేట : తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినోత�
దోరేపల్లి సర్పంచ్, సెక్రటరీపై ఎమ్మెల్యే నరేందర్రెడ్డి మండిపాటు మద్దూర్, ఫిబ్రవరి 7: ప్రభుత్వం కోట్లాది రూపాయలు గ్రామాభివృద్ధికి మంజూరుచేస్తే అభివృద్ధి చేయకపోవడమేంటని మండలంలోని దోరేపల్లి సర్పంచ్, �
బొంరాస్ పేట : బొంరాస్ పేట మండల పరిషత్ తదుపరి వైస్ ఎంపీపీగా తనకు అవకాశం కల్పించినందుకు బురాన్పూర్ ఎంపీటీసీ సుదర్శన్రెడ్డి శనివారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబ
బొంరాస్పేట : పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని దుద
కేసీఆర్ నుంచి రైతులను దూరం చేయడానికి బీజేపీ కుట్ర రైతుబంధు ఉత్సవాల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్ పేట : సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమం ఆగదని కొడంగల్ ఎమ్మెల్యే పట్�
బొంరాస్ పేట : రైతు సంక్షేమమే ప్రభుత్వ పరమావధి అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని బురాన్పూర్, ఎన్నెమీదితండా(కొత్తూరు), ఎన్నెమీదితండా(వడ�
కొడంగల్ : ప్రజారోగ్యాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని సంగాయిపల్లి గ్రామానికి చెందిన అంజనేయులుక�
కొడంగల్ : మండలంలోని హస్నాబాద్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, ఎంపీపీ మద్దప్ప దేశ్ముఖ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం�
కొడంగల్ : సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి కావడం వల్లే రైతులకు దేశంలోని ఏ రాష్ట్రంలో అమలులో లేని విధంగా వినూత్న పథకాలను రూపొందించి అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక
కొడంగల్ : మున్సిపల్ పరిధిలో రూ. 15కోట్ల నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 2వ వార�