MLA Muthireddy | వైకల్యం అనేది శరీరానికే గానీ లక్ష్యానికి, మనసుకు కాదు అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి అన్నారు. సోమవారం ప్రభుత్వ పాఠశాలలో చదివే దివ్యాంగులైన విద్యార్థులకు ఉపకరణాలను పంపిణీ చేసి మ�
MLA Muthireddy | తెలంగాణ ఆడబిడ్డలకు పసుపు-కుంకుమ కింద సర్కారు సారెగా ప్రతి ఏటా బతుకమ్మ చీరెలను అందించి గౌరవిస్తుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ చొరవతో కరువు ప్రాంతమైన జనగామ నియోజకవర్గంలో గోదారమ్మ పరుగులు పెడుతున్నదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ఇన్టెక్ వెల్ టు తపాస్పల్లి రిజర్వాయ�
చేర్యాల, ఆగస్టు 10 : శుష్క ప్రియాలు..శూన్యహస్తలతో పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో యాత్ర బంద్ చేసుకొని.. కేంద్రం నుంచి న్యాయపరంగా తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకువస్తే �
మద్దూరు(ధూళిమిట్ట), జూలై20 : గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంప
నర్మెట, జూన్ 13 : జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలోని కాంగ్రెస్, బీఏస్పీ, ఎమ్మార్పీఎస్లకు చెందిన సుమారు 150 మంది కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగి�
చేర్యాల, జూన్ 9 : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ చక్కదిద్దుతుంటే ఓర్వలేని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెసోల్లు నిత్యం ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు చేయడం పనిగా పెట్టుకున్నారు. వాటిని వెంటనే మాన�
జనగామ : జీడికల్ కమాన్ నుంచి పెంబర్తి ఫోర్ లైన్ రోడ్డు పనులను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గురువారం ప్రారంభించారు. వర్షా కాలం నేపథ్యంలో వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్
మద్దూరు(ధూళిమిట్ట), మే31 : విద్య, వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరు మండలంలోని సలాఖపూర్లో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఎంప
మద్దూరు(ధూళిమిట్ట), మే20 : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సే లక్ష్యంగా సీఎం కేసీఆర్
చేర్యాల, మే 13 : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్నది. అంతే కాకుండా దేశ ప్రజల పై ధరల భారం మోపుతుండడంతో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ధర్మపోరాటం సాగిస్తున్నారన