జనగామ : నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాను. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేస్తానని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డుకు చె�
కొమురవెల్లి, మార్చి 17 : ఆరోగ్య తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని లెనిన్నగర్కు చెందిన ములుగు నర్సింహులు కుమార్తె నాగజ్యోతి అనారోగ్యంతో హైదర�
ఆలయంలో పెరిగిన ఆర్జిత సేవలు, హుండీ ఆదాయం తొమ్మిది ఆదివారాల్లో రూ. 4,03,91,425 హుండీ ఆదాయం రూ.3,15,57,519 మూడు నెలల్లో రూ.7కోట్లు దాటిన రాబడి స్వరాష్ట్రంలో మారిన ఆలయం చేర్యాల, మార్చి 16 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వార�
సిద్దిపేట : అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పారిశుధ్య కార్మికురాలికి పాదాభివందనం చేసి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..అంతర్జాత�
చేర్యాల, మార్చి 3 : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందడం కేంద్రంలో ఉన్న ప్రధాని మోదీ, అమిత్షాలకు ఇష్టం లేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నా�
Massive additions | నగామ మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్లో కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ మారబోయిన పాండు సహా మరో 500 మంది కార్యకర్తలు ఆ పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేసి బుధవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరె
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి | కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాల అమలుకు వ్యతిరేకంగా నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి తీసిన ‘రైతన్’ సినిమాను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పి�
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నర్మెట : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యతనిస్తుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని హాన్మంతాపూర్ గ్రామంలో నూతన�
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి | మత్స్యకారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరిరెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండలంలోని లద్దునూర్ రిజర్వాయర్లో చ
ఆరోగ్య తెలంగాణ | ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించేందుకు సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.