తాండూరు నియోజక వర్గం అభివృద్ధితో పాటు ప్రజా సేవే లక్ష్యం గా పాలన సాగిస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణంలో 25వ వార్డుతో పాటు, తాం
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండ�
శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మూడోసారి వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం.
ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం సీఎం రేవంత్రెడ్డి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని తాండూరు ఆర్టీసీ డిపోలో ఘనంగ�
అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆదివారం పరిగి వ్యవసాయ మా ర్కెట్ యార్డులో నిర్వహించిన ఓట్ల లెక్కింపు నేతల మధ్య హోరాహోరి పోట�
MLA Manohar Reddy | కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు(Vijaya Ramana Rao) చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన నానిమినేషన్లో తప్పుడు పత్రాలు సమర్పించాడని వచ్చిన ఆరోపణలపై స్పందించిన తీరు విజయ రమణారావు ఆక్షేపనీయమని పెద్దపల్లి బీ�
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. జిల్లాలో వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 89 మంది అభ్యర్థులు 146 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో కారు జోరుకు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి రూపురేఖలు మారాయని చెప్పారు.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం ఉప సర్పంచ్ మేడి తిరుపతి 24 గంటలు గడవకముందే సొంతగూటికి చేరుకున్నారు. బుధవారం ఉదయం కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన, రాత్రి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి సమక్షంలో బీఆర�
MLA Manohar Reddy | ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరాలని, తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా చర్యలు చేపట్టినట్లు పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.
MLA Manohar Reddy | : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ పాలనలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. శనివారం పెద్దపల్
MLA Manohar Reddy | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. సోమవారం కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కి చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటిలో చేరారు. వీరికి పెద్దపల్లి
పేదల మొఖాల్లో ఆనందం నింపడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి రైతు వేదికలో ఏర
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ య�