అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతుల పంటలు ఎండిపోతున్నా... పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం భవిష్యత్లో మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని, ఎన్నికల ముందు వచ్చే అవకాశవాదులను ఓడించాలని బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రె�
మరోసారి బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని కుత్బుల్లాపూర్, గౌరెల్లి, బాచారం, బలిజగూడ, తారామతిపేట, �
Mla Kishan Reddy | కాంగ్రెస్ పాలన అంటేనే అవినీతి పాలన అని, ఆ పార్టీ నాయకులు ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్ధి మంచిరెడ్డి కిషన్రెడ్డి(Mla Kishan Reddy) ఓటర్లకు విన్నవి
కాంగ్రెస్కు ఓటు వేస్తే మిగిలేది కన్నీళ్లేనని ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలో పరిధిలోని దాద్పల్లి, చీదేడు, రంగాపూర్, ఎల్లమ్మతండా, బోడకొండ తదితర గ్రామాల్లో బుధవారం ఎన్నికల
కాంగ్రెస్కు ఓటేస్తే ఉచిత కరెంట్ ఇస్తామంటున్నారని, ఉచిత కరెంట్ కాదు కదా ఉన్న కరెంట్ పోయి ప్రజలకు చీకటి రోజులు తప్పవని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని గున్గల్, గడ్డమల్లాయగూడ గ్రామాల్లో శనివారం ఆయన రోడ్షో నిర్వహించారు. కిషన్రెడ్డి రోడ్షో ఆయా గ్రామాలల�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని కుర్మిద్ద, తాటిపర్తి, నానక్నగర్, మేడిపల్లి, మల్కీజ్గూడ, తక్కళ్లపల్లితండా, తక్కళ్లపల్లి, కొత్తపల్లి �
బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. భారీ ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ శ్రేణులు గడపగడపకూ వెళ్లి అభ్యర్థుల తరఫున ఓట్లు అభ్యర్థిస్తున్నారు. �
సమస్యల పరిష్కారానికి గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో ఉద్యమా లే శరణ్యమని భావించారు ఇబ్రహీంపట్నం ప్రజలు. కానీ.. తెలంగాణ ఏర్పాటై కేసీఆర్ సీఎం అయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సకల సౌకర్యా�
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అబ్దుల్లాపూర్మెట్ మండలం చిన్నరావిరాల గ్రామ పంచాయతీ గువ్వలేటి గ్రామంలో శనివారం ఆం
బీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని నందివనపర్తి గ్రామంలోని నందీశ్వర క్షేత్రంలో శుక్రవారం పూజలు చేశారు.