మంత్రివర్గ విస్తరణపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మరోసారి ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ మేరకు శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కొత్తగూడెం గ్రామంలో రూ. 10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని స్వాహా చేసేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్-విజయవాడ రహదారిపై బాటసింగారం పండ్ల మార్కెట్ పక్క�
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గాంధీభవన్లో శుక్రవారం చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చే వారిని గౌరవించడం సబబే..కానీ పదవులివ్వొద్దంటూ ఆ
సభలో ప్రశ్నోత్తరాలకు గంట సమయం కేటాయించినట్టు ప్రతిరోజూ 10 ప్రశ్నలుంటాయని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. సోమవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే సభలో ప్రకటన చేశారు. ప్రశ్నోత్తరాలను దృష్టిలో ఉంచుకొని
సమాజంలోని అట్టడుగున, అణగారిన వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి, సంపూర్ణ సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని, ఎన్ని అవరోధాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో �
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు కారణాలు తెలుసుకునేందుకు వచ్చి న కురియన్ కమిటీ పర్యటన అర్ధంతరంగా ముగిసింది. మూడు రోజుల పర్యటనను రెం డు రోజులకే కుదించుకొని శుక్రవారం తిరిగి వెళ్లిపోయిం�
మున్సిపాలిటీలో అవిశ్వాసం వేడి మళ్లీ రాజుకుంటున్నది. పాలకవర్గం ఏర్పడి నాలుగేండ్లు పూర్తి చేసుకున్న మరుసటి రోజే అవిశ్వాసంపై చర్చకు తెరలేచింది. కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్పై అవిశ�
నూతన ఏడాదిని పురస్కరించుకుని సోమవారం నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ఆయన నివాసంలో కలిసి కేక్కట్ చేయిం
ఫార్మా ఇండస్ట్రీతో 200 కిలోమీటర్ల మేర కాలుష్య ప్రభావం ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు.