సరస్వతీనిలయం తెలంగాణ అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలో జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నియోజకవర్గం స�
వృద్ధులకు చేతికర్ర ఆసరా పింఛన్ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో ఎంపీపీ కార్యాలయం ఆవరణలో 1364 మందికి నూతనంగా మంజూరైన పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సంద�
గుమ్మడిదల,ఆగస్టు29 : దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ దళిత బాంధవుడయ్యారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అనంతారం గ్రామానికి చెందిన 12 మందిక�
ప్రజలకు పోచమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, అమ్మవారి దీవెనలు, ప్రజల సహకారంతో ఎనిమిదేండ్లుగా ఎమ్మెల్యేగా సమాజానికి సేవలందిస్తున్నానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం
సంగారెడ్డి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగాలు ఇస్తున్నది తెలంగాణ అయితే.. ఉన్నవి ఊడగొడుతున్నది బీజేపీ అని మం�
పటాన్చెరు, జులై 7 : గాంధీజీ కలలు నిజం చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ అని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండల�
పటాన్చెరు టౌన్ : దివ్యాంగులకోసం అండగా ఉంటామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ పటాన్చెరు డివిజన్ 113లో అలింకో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు ఉచిత
జిన్నారం, జూన్ 28 : అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నామన్నారు. మంగళవారం అండూ�
జిన్నారం, జూన్ 26 : పాలనా సౌలభ్యమం కోసమే సీఎం కేసీఆర్ కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలన్నింటికి సొ�
జిన్నారం : మంత్రి హరీశ్ రావు జన్మదినం సందర్భంగా మండల కేంద్రం జిన్నారంలోని రైతు వేదిక ఆవరణలో ఐదుగురు వికలాంగులకు గిఫ్ట్ ఏ స్మైల్ కింద పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రూ. ఆరు లక్షల విలువైన 5 స్కూ�
పటాన్చెరు, మే 27 : కార్మికుల పక్షపాతి టీఆర్ఎస్కేవీ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని పెన్నార్ ఇండస్ట్రీస్లో వేతన ఒప్పందం కుదిరింది. టీఆ
పటాన్చెరు, మే 18 : నియోజకవర్గంలోని మారుమూల పంచాయతీలను సైతం అభివృద్ధి చేశామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ