Harish Rao | సంగారెడ్డి : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ బీరప్ప స్వామి, విశ్వకర్మ దేవాలయాల నిర్మాణాలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు భూమిపూజ చేశారు.
ముస్లింలను అన్ని రంగాల్లో ప్రొత్సహిస్తున్నామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా ఎంపీ కొత్
ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్లో ఉన్న బీఆర్ గార్డెన్స్లో మున్సిపల్ అ
‘ఇన్నాళ్లూ పార్టీకి ఎన్ని ఇబ్బందులు తెచ్చినా ఊరుకున్నాను. ఇక ఉపేక్షించేది లేదు. ఇకపై అలాంటి వారిపై కఠిన నిర్ణయాలు, చర్యలు ఉంటాయి. ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది’ అని ఎమ్మెల�
విధుల్లో నిరంతరం బిజీగా ఉండే ఉద్యోగులు క్రికెట్ టోర్నీ ద్వారా ఉపశమనం పొందుతున్నారు. ఎమ్డీఆర్ యంగ్లీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరులో శనివారం ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నీ అట్టహాసంగా మ�
చరిత్రలో నిలిచిపోయేలా పటాన్చెరులో ఒకేసారి సామూహిక వివాహాలు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. గురువారం పటాన్చెరు మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో బీరంగూడ గుట్టపై వెలిసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాడు. శివరాత్రి సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చ�
మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్లోని సాయినగర్కాలనీ బస్డిపో రోడ్డులో రూ.24 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనుల
సరస్వతీనిలయం తెలంగాణ అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలో జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నియోజకవర్గం స�
వృద్ధులకు చేతికర్ర ఆసరా పింఛన్ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో ఎంపీపీ కార్యాలయం ఆవరణలో 1364 మందికి నూతనంగా మంజూరైన పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సంద�
గుమ్మడిదల,ఆగస్టు29 : దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ దళిత బాంధవుడయ్యారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అనంతారం గ్రామానికి చెందిన 12 మందిక�