బొల్లారం, ఏప్రిల్ 29 : మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని
పటాన్చెరు, ఏప్రిల్ 17 : మంచి నేతలు జనం గుండెల్లో ఉంటారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో దివంగత టీఆర్ఎస్ పార్టీ నాయకులు గోపిరెడ్డి జైప�
సంగారెడ్డి : జిల్లాలోని ఐలాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం జరిగిన గొడవ కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని పటాన్చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం ఆయన మీడియాత
గుమ్మడిదల, మార్చి25: ఆడబిడ్డల తల్లిదండ్రులు తమ బిడ్డల వివాహాలకు అప్పులపాలు కావొద్దని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. అప్పటి న�
గుమ్మడిదల, మార్చి21 : సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వీరన్నగూడెంలో రూ. 66 లక్షల స�
రామచంద్రాపురం, మార్చి15 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్
రామచంద్రాపురం, మార్చి10: యువత బంగారు భవిష్యత్తు కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లను భారీగా ప్రకటించిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం తెల్లాపూర్లో పార్టీ మున
అమీన్పూర్, మార్చి 07: యువత చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డి పేట గ్రామంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఫ�
గుమ్మడిదల, మార్చి3 : రైతు స్వరాజ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సర్కారు పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే గూడెంమహిపాల్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రంలో మార్క్ఫెడ్, నాఫెడ్ సౌజ�
MLA Mahipal Reddy | యువత తమ శక్తిని సద్వినియోగం చేసుకుంటే వారికి తిరుగుండదు. వారు సమాజాకి సేవలో ముందుండాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోనెమ్మ బస్తీ
రామచంద్రాపురం : ఐటీఐలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం ఆర్సీపురం డివిజన్లోని పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ను సందర్శించారు. అనంతరం ఐటీఐలో ఉన్న సమస�
ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి | బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీరెలు అందజేయడం ఆడబిడ్డలకు ఇచ్చే గౌరవం అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి జిన్నారం, సెప్టెంబర్13 : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. జి