MLA Mahipal Reddy | అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి(MLA Mahipal Reddy) అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్ప�
MLC Kavitha | అతి పిన్న వయసులో తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో ఎదుగుతున్న గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుమారుని కోల్పోయి తీవ్ర వ�
గొల్లకురుమల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం నందిగామలో రెండోవిడుత గొర్రెల పంపిణీలో భాగంగా ఎమ్మెల్యే గొల్లకురుమలకు కేటాయించిన 1
మనది.. ఆరోగ్య తెలంగాణ అని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. పటాన్చెరు పట్టణంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన స్థలాన్ని ఆయన ఎమ్మెల్యే గ�
Harish Rao | సంగారెడ్డి : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ బీరప్ప స్వామి, విశ్వకర్మ దేవాలయాల నిర్మాణాలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు భూమిపూజ చేశారు.
ముస్లింలను అన్ని రంగాల్లో ప్రొత్సహిస్తున్నామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా ఎంపీ కొత్
ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్లో ఉన్న బీఆర్ గార్డెన్స్లో మున్సిపల్ అ
‘ఇన్నాళ్లూ పార్టీకి ఎన్ని ఇబ్బందులు తెచ్చినా ఊరుకున్నాను. ఇక ఉపేక్షించేది లేదు. ఇకపై అలాంటి వారిపై కఠిన నిర్ణయాలు, చర్యలు ఉంటాయి. ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది’ అని ఎమ్మెల�
విధుల్లో నిరంతరం బిజీగా ఉండే ఉద్యోగులు క్రికెట్ టోర్నీ ద్వారా ఉపశమనం పొందుతున్నారు. ఎమ్డీఆర్ యంగ్లీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరులో శనివారం ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నీ అట్టహాసంగా మ�
చరిత్రలో నిలిచిపోయేలా పటాన్చెరులో ఒకేసారి సామూహిక వివాహాలు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. గురువారం పటాన్చెరు మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో బీరంగూడ గుట్టపై వెలిసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాడు. శివరాత్రి సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చ�
మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్లోని సాయినగర్కాలనీ బస్డిపో రోడ్డులో రూ.24 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనుల