గత రెండు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే బీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్రెడ్డి ఊహించని మెజార్టీని సాధించి ఆధిపత్యాన్ని చాటుకున్నారు. 2016 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 వేల ఓట్లు రాగా, బీఆర్ఎస్ 93 వేల
కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ కటిక చీకట్లు ఏర్పడడం ఖాయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం దక్షిణ కాశీగా పేరుగాంచిన కొప్పోల్ ఉమా సంగమేశ్వర ద�
సీఎం కేసీఆర్ నేతృత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేండ్లలో తెలంగాణలో ఊహించని రీతిలో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. పచ్చని తెలంగాణలో కాంగ్రెస్ రక్త చరిత్ర కు తెరలేప�
మన పక్కనే ఉన్న కర్ణాటక ప్రజలు కరెంట్, సాగు,తాగునీటికి అనేక ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ వస్తే అలాంటి గోసే మనకు వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. నారాయణఖేడ్లో సోమవారం ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అధ్య�
బీఆర్ఎస్ మరోసారి అధికారం చేపట్టి మళ్లీ హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ కాబోతున్నారని, నారాయణఖేడ్లోనూ గులాబీ జెండా ఎగరడం ఖాయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ
దసరా పండుగ రోజు పాలపిట్టను చూసే ఆచారం మనదని, పాలపిట్ట సాక్షిగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్కు ఎప�
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని రైతువేదికలో మహిళలకు గృహలక్ష్మి మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడ�
వచ్చే ఎన్నికల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు మళ్లీ అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి గురువారం సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలి�
ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. దివ్యాంగుల పింఛన్ను రూ.3,016 నుంచి 4,016లకు పెంచిన నేపథ్యంలో మంగళవారం నారాయణ
‘బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష. కష్టపడిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా గుర్తింపు లభిస్తుంది.’ అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. పెద్దశంకరంపేట మండలం శివయపల్లి బీరప్�