‘నాపై చూపుతున్న అభిమానాన్ని శక్తిగా మార్చి శ్వాస ఉన్నంత వరకు ప్రజాసేవకే అంకితమై పని చేస్తాన’ని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలనుద్దేశించి అన్నారు.
ప్రజలకు రవాణా సేవలందించే ఆర్టీసీకి రోజురోజుకూ ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం నారాయణఖేడ్ నుంచి మనూరు మండలం బోరంచ మీదుగా సికింద్రాబాద్కు బస్సు సేవలను
బీఆర్ఎస్ పార్టీ జెండా ఎర్ర కోటపై ఎగరాలే అనే పట్టుదల అందరిలోనూ కనిపిస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మనూరు మండల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నారాయణఖేడ్ హెచ్ఆ�
దేశంలో ఏ రాష్ట్ర ప్రజలకూ అందని సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని, ఈ విషయాన్ని గ్రామాల్లో గడప గడపకూ తీసుకెళ్లాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పార్టీ శ్రేణులకు పిల
రాష్ట్ర గీతాపారిశ్రామిక సహకార సంస్థ మాజీ చైర్మన్ విగ్రాం రామాగౌడ్ పెద్దశంకరంపేట మండలానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్రెడ్డి అన్నారు.
గత పాలకులు మాయ మాటలతో మభ్యపెట్టి గద్దెనెక్కిన తర్వాత అభివృద్ధిని విస్మరించారని విమర్శిస్తూ, సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన ఆలోచనలతో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే మహారెడ్డి భూప
గత పాలకులు ఆ తండాలకు వెళ్లి ఓట్లడిగి గెలుపొంది తమ పబ్బం గడుపుకున్నారే తప్పా.. వారి జీవితాలు మారేలా చర్యలు తీసుకోలేదు. కంగ్టి నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల లోపు ఉండే జీర్గితండా, చందర్ తండాలకు గతేడాది వరకు ప్�