కంటోన్మెంట్ బీఆర్ఎస్ టికెట్ను ఎట్టకేలకు అధిష్టానం దివంగత నేత కుటుంబానికే కేటాయించింది. మే 13న జరగనున్న ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, దివంగత ఎమ్�
2015లో మొదటిసారిగా లాస్యనందిత రాజకీయ రంగ ప్రవేశం చేసి కంటోన్మెంట్ బోర్డులోని నాలుగో వార్డు బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ కార్పొరేటర్�
అనుకోకుండా వచ్చేది ప్రమాదం.. ఎప్పుడు వస్తుందో తెలియదు.. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంటుంది. రెప్పపాటులో జరిగే ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం.. న�
ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహానికి శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు ఆధ్వర్యంలో పోస్ట్మార్టం నిర్వహించి�
ఎమ్మెల్యే లాస్యనందిత భౌతికకాయానికి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తోపాటు సీఎం రేవంత్రెడ్డి, పలువురు మంత్రులు, మా జీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు నివాళులు అర్పించారు. గాంధీ దవాఖానలో
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను మృత్యువు వెంటాడిందనే చెప్పాలి. ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడు సార్లు ప్రమాదానికి గురయ్యారు. మొదటిసారిగా లిఫ్ట్లో ఇరుక్కుపోగా, ఇటీవల నల్లగొండ జి
ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం బాధాకరమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా అవసరమని, క్రికెట్లో రాణించి జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలబెట్టాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సూచించారు. గద్వాలకు చెందిన అరుణ్కుమార్ హెచ్సీఏ జాత�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతిచెందడం బాధాకరమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో లాస్యనందిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాస్
MLA Jagadish Reddy | ఎమ్మెల్యే లాస్య నందిత(MLA Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో (Road accident) మృతి చెందడం పట్ల మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) మృతిపట్ల హరీశ్ రావు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.