ఒకప్పుడు పాలమూరు నుంచి చూస్తే కండ్లల్లో నీళ్లు వస్తుండే.. ఎక్కడ చూసినా గంజి కేంద్రాలు, వలసలు ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యే పరిస్థితి.. తెలంగాణ వచ్చినంక ఈ తొమ్మిదేండ్లలో పాలమూరు కరువును పూర్తిగా పోగొట్టామని సీఎ�
రాషాన్ని 70 ఏండ్లు పా లించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు కనీసం తా గునీరు కూడా ఇవ్వలేదని, వారికి ఓటేస్తే పాపమే తగులుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు
60ఏండ్లపాటు పాలించి తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు నేడు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే నమ్మేవారెవరూ లేరని, రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని �
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రు గ్యారంటీల మాటున మోసం చేసేందుకు వస్తున్నార ని, వారితో అప్రమత్తంగా ఉండాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలకు సూచించారు. మండల కేంద్రంలోని ఎంవీఎస్ ఫంక్షన్హాల్లో గుర
ఈ నెల 18వ తేదీన సీఎం కేసీఆర్ జడ్చర్లకు రానున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఇందుకుగానూ మంగళవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బహిరంగ సభా స్థ లాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ జడ�
గూడులేని ప్రతి పేదోడికి డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కావేరమ్మపేటలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంల
సంక్షేమం పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన పం ద్రాగస్టు వేడుకలకు మంత్రి శ్రీనివాస్గౌడ
పాలమూరు జిల్లా వరప్రదాయిని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి పట్టణ ప్రజలకు సూచించారు. బుధవారం జడ్చర్ల మున్సిపాలిటీలోని సంజీవయ్యకాలనీల
తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జడ్చర్లలోని చంద్రాగార్డెన్ ఫ�
డబుల్బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకం గా చేపడుతున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని 18, 19 వార్డుల్లో సోమవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబ
ఏటా రెండు కో ట్ల ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వ చ్చిన కేంద్రం.. ఆ తర్వాత జాబ్ల ఊసెత్తడం లేదని మాజీ మంత్రి, జడ్చర్ల ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మండలంలోని మాచారం గ్రామ శివారులో మంగళవారం బీఆర్ఎస�
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఆపదొస్తే ప్రభు త్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కుచ్చర్కల్ గ్రామంలో రెండురోజుల కిందట కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న ఇ
దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలుచేస్తూ దళితబాంధవుడిగా నిలిచారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం జడ్చర్లలో ఆయన
రాష్ట్రంలో అభివృద్ధిని చేసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయ ని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామం వద్ద మంగళవారం బీఆర్ఎస్