ప్రతి పక్షనాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, నిత్యం ప్రజాసమస్యలపై పోరాడే నా యకుడైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డికి ఓటు వేయాలని ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీసీ శశిరేఖ అన్నారు. శనివారం మ�
తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు తర్వాత పోలేపల్లి గ్రామం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితోనే ఎంతో అభివృద్ధి చెందిందని పోలేపల్లి కాం గ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ దళారీరాజ్యం వస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రంగారెడ్డిగూడ, గుండ్లపొట్లపల్లి, బీబీనగర్, చంద్రీగానితండా, యారోనిపల్లి, నాన్చెరువుతండా, ఈ�
తెలంగాణలోని అన్ని వర్గాల వారికి మంచి చేసి బీఆర్ఎస్ పార్టీని ఈ అసెంబ్లీ ఎన్నికలల్లో కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప
ఉమ్మడి రాష్ట్రంలో 55ఏండ్లు పాలించిన కాంగ్రెస్ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, వారి పుణ్యమా అని పాలమూరును కరువుతో ఎడారిగా మార్చారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు. శనివారం జడ్చర్ల మం�
నియోజకవర్గంలో రూ.వందల కోట్లతో సమగ్రాభివృద్ధి చేశానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలకు విజ్ఞపి �
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో జడ్చర్ల నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని, అభివృద్దిని చూసి తనను మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చ
దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కనీసం మంచినీళ్లు ఇవ్వలేకపోయిందని, ఈ ఎన్నికలలో ఒక్క సారిచాన్స్ ఇవ్వండని అ ఏముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్న�
ప్రతి ఇంటికీ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందించి అండగా నిలిచారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 5, 19వ వార్డుల్లో గురువారం జడ్చర్ల బీఆ�
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఎంతో ప్రగతి సా ధించామని, పని జరగలేదని మీకు అనిపిస్తే ఓటు వేయొద్దని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని స్వర్ణకారులు, బులియన్ మర్చంట్ సం ఘాల ఆధ్వర్యంల�
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక బీఆర్ఎస్ అమలు చేయనున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గడపగడపకూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక స్థా యిలోనే టికెట్లు అమ్ముకుంటున్నదని, ఇక వారికి అధికారమిస్తే రాష్ర్టాన్ని బజారులో పెట్టి విక్రయించే పరిస్థితి నెలకొంటుందని బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అ ధ్యక్షుడు, జడ్�
పార్టీ అభ్యున్నతి కోసం పనిచేసే ప్రతికార్యకర్తను పార్టీ గుర్తిస్తోందని, రానున్న 35రోజులు చాలా కీలకమన్నారు. వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీ సాధించే దిశగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే లక్ష్మ�
కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి లక్ష మెజార్టీ అందించే దిశగా కృషి చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం ఏ�