మండలంలోని లింగంపల్లి గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలోనే 70శాతం పనులు పూర్తి చేసినా.. ఆ
రాష్ట్రంలో రైతుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్సీ శంకర్నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. మిర్యాలగూడ మండలంలోని జప్తివీరప్పగూడెం గ్రామంలో రైతు ముం�
MLA Lakshma Reddy | ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshma Reddy) పేర్కొన్నారు.
MLA Lakshma Reddy | ఉప్పల్ నియోజక వర్గం పరిధిలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు, మీడియా మిత్రుల సంక్షేమం కోసం శాయశక్తుల కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి(MLA Lakshma Reddy )అన్నారు.
Lakshma Reddy | మహాత్మా గాంధీ ఆశయాల సాధనకు అందరం కృషి చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshma Reddy), ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఉప్పల్ భారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ కాంస్య విగ�
డబుల్ బెడ్రూం ఇండ్లకు అర్హులను ఎంపిక చేసినా ఇంకా ఎందుకు కేటాయించడం లేదని లబ్ధిదారులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. సోమవారం ఇండ్లల్లోకి ప్రవేశిస్తుండగా అధికారులు అడ్డుకోవడం తో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్�
సమన్వయంతో పనిచేస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచించారు. ఉప్పల్ సర్కిల్ చిలుకానగర్ డివిజన్ వార్డు కార్యాలయంలో అదనపు అంత స్తు సమావేశ మందిరం కార్యాలయాన్ని గుర
జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ముగియడంతో జడ్చర్ల నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీ ల నాయకులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది. నవంబర్ 30వ తేదీన జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికలు జరుగగా ఈనెల 3వ త
జడ్చర్ల నియోజకవర్గం లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో దాదాపు 81.18 శాతం పోలింగ్ నమోదైం ది. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 2,20,244 మం ది ఓటర్లు ఉన్నారు. అందులో 1,10,783 మంది పురుషులు, 1,09,456 మంది మహిళ ఓటర్లు, ఐద�
పేద ప్రజల కో సం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చే స్తున్న బీఆర్ఎస్కు మద్దతు పలికి మరోసారి గెలిపించాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి కూ తురు స్ఫూర్తి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భా గంగా మున�
కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని, అభివృద్ధి, సంక్షేమాన్ని అందించే బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.