రాష్ట్రంలోని అన్ని గ్రా మాల్లో సమగ్రాభివృద్ధి జరుగుతున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కోడుగల్లో మంగళవారం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మె ల్యే పలు అభివృద
జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో డిసెంబర్ 4న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.
పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలగిరి, చిన్న
ఇటీవల కురిసిన వర్షానికి పంట లు, ఇండ్లు నష్టపోయిన బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దరేవల్లిలో ఆదివారం సాయంత్రం వర్షబీభత్సంతో దెబ్బతిన్న ఇండ్ల