బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలవడంతో కార్మికవర్గానికి భవిష్యత్తులో మరిన్ని కష్టాలు వస్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.
సీపీఐ వందేండ్ల చరిత్రను చాటిచెప్పడంతోపాటు ప్రజా సమస్యలపై సామాజిక సృ్పహ, చైతన్యం కలిగించే కళారూపాలను రూపొందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇన్వాలిడేషన్ అయిన కార్మికులు, వారి పిల్లలకు కారుణ్య నియామక పత్రాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి తమ ఆవ�
పేదలకు గృహ వసతి కల్పించడం ప్రజా ప్రతినిధులుగా తమ బాధ్యత అని, అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాన్ని చివరి గడప వరకు అందించే బాధ్యత తనదేనని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని �
ఆర్టీసీ సిబ్బందిపై అధికారులు వేధింపులు ఆపాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. ప్రయాణీకుల సౌకర్యం, బస్టాండ్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని సూచించారు. సోమవారం సాయంత్రం కొత్తగూడె
వైద్య ఆరోగ్య శాఖ 104 సర్వీసులో పని చేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం వారు కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి వినతిపత్రం అందజేశారు
రుద్రంపూర్లో కొత్తగా నిర్మించిన ఏఐటీయూసీ కార్యాలయం యూనియన్ (మనుబోతుల) కొమురయ్య భవన్ను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని బావుల డిపార్ట్మెంట్లలో �
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజాసమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరముందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దేశంలో పేదప్రజలకు కూడు, గూడు వంటి సదుపాయాలు కమ్యూనిస్టుల ఉద్యమాలతోనే సమక
పెద్దపల్లి జిల్లాలో పార్టీ బలోపేతానికి సింగరేణి కార్మికులు, పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు పిలుపునిచ్చారు.
‘ఎవరు అవునన్నా.. కాదన్నా.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర మరువలేనిది. రాష్ట్ర సాధన కోసం ఆయన ఎత్తుగడలు, వాక్చాతుర్యంతో హింసకు తావు లేకుండా శాంతియుత పద్ధతుల్లో రాష్ర్టాన్ని సాధించారని చెప్పడంలో అతి�
కొత్తగూడెం మున్సిపాలిటీకి రెగ్యులర్ కమిషనర్ను నియమించాలని సీపీఐ ఎంఎల్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పార్టీ నాయకులు బుధవారం కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిస
మావోయిస్టుల ఉద్యమానికి భయపడ్డ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా.. చివరికి మావోయిస్టుల శవాలను చూసి కూడా వణికిపోతున్నారని వామపక్ష పార్టీలు, శాంతి చర్చల కమిటీ నేతలు విమర్శించారు.