దేశంలో ప్రజల భావోద్వేగాలను రాజకీయాలకు వాడుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీపీఐ పార్టీ సీనియర�
హెల్దీ పీపుల్స్తోనే హెల్దీ రాష్ట్రం సాధ్యమవుతుందని, వైద్య ఆరోగ్యరంగం ప్రాధ్యాన్యాన్ని గుర్తించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ సూచించారు. తాజా బడ్జెట్లో వైద్యఆరోగ్య రంగానికి కేవలం 2% న�
శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్ పనుల్లో జియోలాజికల్ సర్వే అధికారులు నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.
భారత రాజ్యాంగం 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శాసనసభలో ప్రత్యేక చర్చ నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు.
ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశ సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడం కోసం కొనసాగుతున్న హత్యాకాండను ఖండించారు. సుప్రీంకోర్ట
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను విధ్వంసం చేసే కుట్రను బ్యాంక్ ఉద్యోగులు సమర్థంగా ఎదుర్కోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.
ప్రజల సాంసృతిక మేలొలుపులో ఇండియన్ ప్యూపిల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా) మూలాలు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.
దేశంలో కేవలం 15 రోజులు మాత్రమే ఫారెక్స్ నిల్వలున్న పరిస్థితుల్లో తన ఆర్థిక సంస్కరణలతో ప్రపంచమంతా ఆశ్చర్యపడే స్థాయికి దేశాన్ని పరుగెత్తించిన ఆర్థికవేత్త మన్మోహన్సింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
కోటి రూపాయలు ముఖ్యం కాదు. కోట్లాది ప్రజల గుండెల తల్లి ముఖ్యం. అందుకే ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించిన’ అని ప్రముఖకవి, రచయిత నందిని సిధారెడ్డి స్పష్టంచేశారు.
హైడ్రా పేదల ఇండ్ల జోలికి రావద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. ఫామ్హౌస్లు, విల్లాలు కట్టుకున్న పెద్దల అక్రమ కట్టడాలు కూల్చడాన్ని ఏమీ తప్పు పట్టడం లేదని చెప్పారు.