కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చివరికి సొంత పార్టీ కార్యకర్తలు సైతం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని ప్రజలు భగ్గుమంటున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో శనివారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘జై బాపు.. జై భీమ్.
MLA KR Nagaraju | ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మంగళవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానిక�
ఎమ్మె ల్యే కేఆర్ నాగరాజుకు చేదు అనుభవం ఎదురైంది. సన్నబి య్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఇసుక కూలీలు, ట్రాక్టర్ డ్�
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎదుటే కాంగ్రెస్ శ్రేణులు గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రార�
హైడ్రా, మూసీ వద్ద కొందరు పెయిడ్ ఆర్టిస్టులను, ఆడోళ్లను పెట్టి తిట్టిస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం సొసైటీ ఆధ్�
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వివాదాస్పద వ్యాఖ్య లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలు స్తున్నారు. హైదరాబాద్లో ఇటీవల మాల ఉద్యోగ సంఘం సమావేశంలో తమ సామాజిక వర్గానికి చెందిన వారిపైన వివాదా స్పద వ్యాఖ్యల�