రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ గోరంత అయితే చెప్పేది కొండంత ఉందని, గోబెల్స్ బతికి ఉంటే కాంగ్రెస్ చెప్పే అబద్ధాలను చూసి ఆత్మహత్య చేసుకునేటోడని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్�
MLA KP Vivekananda | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద అధికారులకు సూచించారు.
స్టేషన్ఘన్పూర్, భద్రాచలం స్థానాల నుంచి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ఆ పార్టీ చిహ్నంపై ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని సవాల్చేస్తూ బీఆర్ఎస్ ఎమ్
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు రాకపోతే ముఖ్యమంత్రి పదవిని కోల్పోతానన్న భయంతో సీఎం రేవంత్రెడ్డి ఎన్నడూ లేనివిధంగా దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని, ఇది ఎన్నికల కోడ్ ఉల�
పార్టీ ఫిరాయించిన ఎమెల్యేలు రాజీనామా చేయకపోతే వారి ఇండ్లముందు ధర్నాలు చేస్తామని, చావుడప్పులు కొడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఈ విషయంలో ఎవ్వర్నీ వదిలే ప్రసక్తే లేదని చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో గెలిచారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేపీ.వివేకానంద 85,576 ఓట్ల మెజారి�
అహర్నిశలు ప్రజాభివృద్ధే లక్ష్యంగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేపీ వివేకానంద్ కోరారు. సోమవారం కొంపల్లి మున్సిపాలి
రాష్ట్రంలోని రైతులకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. ఆదివారం దూలపల్లిలోని ప్రా�
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి 1వ డివిజన్లో ఆదివార�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి మారుతీ నగర్ సంక్షేమ సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
Yadagirigutta | యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి(Laxminarasimha Swamy) ఆలయానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్(Mla Viveka) భారీ విరాళాన్ని(Donation) అందజేశారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ధరణిపై తప్పుడు ప్రచారం చేయడం అలవాటైపోయిందని, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్కు వెళ్తే ప్రజలు ఆయనను బట్టలిప్పి కొడుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించ�