Kotha Prabhakar Reddy | తొగుట మండలంలోని వెంకట్రావుపేట లో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ డా: వంటేరు యాదవ రెడ్డితో కలిసి పాల్గొని అమ్మవార
పంట అమ్ముకునేందుకు అన్నదాతలు రోడ్డ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు, ధర్నాలు చేస్తుంటే కాంగ్రెస్
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. దాదాపు నెలరోజులవుతున్నా పంటను కొనే దిక్కులేదని ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాన
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం దుబ్బాకలోని రజనీకాంత్రెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన �
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు పట్టాలు అందించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు.
MLA Kotha Prabhakar reddy | ‘అమ్మవారి అనుగ్రహమే గ్రామాభివృద్ధికి మూలం. దేవీ దయ ఉంటే దరిద్రం దూరమై, సిరిసంపదలు వెల్లివిరుస్తాయి’ అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
రాఘవ కన్స్ట్రక్షన్ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్కు పాల్పడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ సిద్దిపేట జిల
MLA Kotha Prabhakar Reddy | గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదం మూలంగా స్వామి తీవ్రంగా గాయపడగా.. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుడి చేతికి తీవ్రంగా గాయం కావడంతో పరిస్థితి విషమించడంతో కుడి చే�
దుబ్బాకను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ తొలి కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు సమస్యలపై ఏకరువు పెట్టారు. సోమ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను బుధవారం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ నూతన పాలకవర్గం కలిసింది. ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్ను వారు మ�
Dubbaka Municipality | దుబ్బాక మున్సిపాలిటీ 17వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఎండీ చాంద్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.