జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.124.48 కోట్ల సంయుక్త నిధులతో తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్ర
బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నదని, ఎన్డీఏ కూటమి ఎన్నో రోజులు అధికారంలో ఉండదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జోస్యం �
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించానని, త్వరలోనే అమలు చేసి ప్రజల సమస్యలు తీరుస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తోగ్గూడెంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్ల�
మౌలిక వసతులు కల్పించి ప్రతి గ్రామాన్నీ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇందుకు అధికారులు ప్రజాప్రతినిధులు, ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.
జిల్లా కేంద్రంతోపాటు చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాలను ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని, దశలవారీగా నిధులు మంజూరు చేయించుకొని పనులు చేపడుతున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివర�
భద్రాద్రి జిల్లాలోని సర్కార్ దవాఖానల్లో సమస్యలు ఎక్కడ వేసినా గొంగడి అక్కడే.. అన్న చందంగా తిష్ఠ వేశాయి. ఒక ఆసుపత్రిలో వైద్యుల కొరత వేధిస్తుంటే.. మరో ఆసుపత్రిలో వసతులు అరకొర.
అపరిష్కృత సమస్యలను పరిష్కరించడంలో సంబంధిత శాఖల అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, తమ శాఖలపై ఉన్నతాధికారులకు అజమాయిషీ లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారిందని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధిక
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై నిరసన జ్వాల వెల్లువెత్తింది. శుక్రవారం నిర్వహించిన దేశవ్యాప్త కార్మిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ప్రజాసంఘాలు
చిన్నారుల ఆలనా పాలనా చూస్తూ వారికి సమయానికి పౌష్ఠికాహారం అందించడంతోపాటు గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సూచనలు అందించే అంగన్వాడీ టీచర్ల పాత్ర అభినందనీయమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్న
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఆరు నెలల సమయం ఇచ్చామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అవసరమైతే ఆ హామీల అమలు కోసం ప్రభుత్వంపై పోరాడేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు