కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండల కేంద్రంలోని కస్తూర్బాలో ఇంటర్ కళాశాల అదనపు గదుల ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్పై శనివారం రగడ జరిగింది. కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ కళాశాలకు అదనపు గదుల ని�
అర్ధాకలితో ఇంటికొస్తే కడుపునిండా అన్నం పెడతాడు. ఏ అర్ధరాత్రయినా ఆపదలో ఫోన్ చేస్తే క్షణం ఆలస్యం చేయకుండా సమస్య తీరుస్తాడు. నిరుద్యోగ యువతకు భోజన సౌకర్యం కల్పిస్తూ ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తారు.
‘నియోజకవర్గ ప్రజలే నా బలం.. నా బలగం.., ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించండి.. మరింత అభివృద్ధి చేస్తా..’ అని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండల కేంద్రంలోని జీషాన్ గార్డెన్స్లో బుధవారం నిర్వహించిన
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన ఆడబిడ్డలు సాయంత్రం వేళ ప్రధాన కూడళ్లలో పెట్టి ఆడిపాడారు. కోలాటాలతో హోరెత్తించ
MLA Koneru Konappa | ఎన్నికలు వచ్చాయంటే చాలు మాటలు, ముచ్చట్లు చెప్పడానికి ఎంతో మంది వస్తారు. బెల్లం, పుట్నాలు చూపెడతారు. ఎవరెవరో వచ్చి మాయ మాటలు చెప్పి మోసం చేస్తారని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(MLA Koneru Konappa )అన్నారు. కాగజ్ నగర్
MLA Koneru Konappa | బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా బెజ్జూర్
రైతు సంక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయమని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సిర్పూర్ నియోజకవర్గ బీఆర్�
ఆదివాసుల జిల్లా ఆసిఫాబాద్పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వరాల జల్లు కురిపించారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు ఆఫీసు, బీఆర్ఎస్�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నీరా‘జనం’ పట్టింది. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
ఆదివాసులకు ఏ ప్రభుత్వం కూడా సెంట్ భూమిని కొనుగోలు చేసి ఇచ్చిన దాఖ లా లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. భూమి హక్కు పత్రాల కోసం 2021 నవంబ
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది సంబురాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ ప్రగతి పేరిట జరిగిన సభల్లో విప్ బాల్క సుమన్తోపాటు ఎమ్మె�