దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకం ప్రవేశపెట్టారు. రాష్ట్రం నలు దిక్కుల నుంచి నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగ�
నియోజకవర్గంలో పదేండ్ల తన పదవి కాలంలో పంచాయితీలు, కొట్లాటలకు తావు లేకుండా కేవలం అభివృద్ధ్దికి మాత్రమే అధిక ప్రాధాన్యతనిచ్చామని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్,
దశాబ్దాలుగా సరైన రవాణా సౌకర్యం లేక అవస్థలు పడ్డ రెండు జిల్లాల ప్రజల వెతలు తీరనున్నాయి. మానాయికుంట, గురజాల గ్రామాల మధ్య మూసీ వాగుపై బ్రిడ్జి నిర్మాణంతో రెండు దశాబ్దాలకు పైగా ఎదురుచూస్తున్న ప్రజల కల నిజం �
MLA Kishore Kumar | సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్ష పార్టీల్లో వణుకు పుట్టిస్తున్నది. ప్రతిపక్షాలు విమర్శించే స్థాయి లేకుండా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగు తున్నాయని తుంగతుర�
తిరుమలగిరి, మోత్కూరు మున్సిపాలిటీలకు చెరో రూ.10 కోట్ల చొప్పున 20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గురువారం తిరుమలగిరి పట్టణంలో నిర్వహించిన తుంగతుర్తి నియోజ
ఒకనాడు చీకట్లో ఉన్న తెలంగాణలో నిరంతర విద్యుత్ వెలుగులు నింపిన ఘనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని 132/32 కేవీ సబ్స్టేషన్లో సోమవారం నిర్వహ�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచించారు. శుక్రవారం తిరుమలగిరిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో తుంగతుర్తి నియోజకవర్�
ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గోదావరి జలాలతో కరువు నేలను సిరుల భూమిగా మార్చారని, తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నా�
Paper Leakages | రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని తుంగుతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్(Mla Kishore Kumar) ఆరోపించారు.
దేశంలో దారిద్య్రం తాండవిస్తున్నదని, డబుల్ ఇంజిన్ సర్కార్లో అభివృద్ధి డొల్ల అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం నాగారం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత�
ఎద్దుల పందేల నిర్వహణతో వ్యవసాయ రంగానికి ఎంతో ఉత్సాహం లభిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మేళ్లచెర్వు మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న జూనియర్స్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని, అందుకే ఇతర పార్టీల వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మున్సిపాలిటీ క�