సూర్యాపేట : పనికిమాలిన కాంగ్రెస్ పార్టీకి పనికిరాని అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ విర్శించారు. కేసీఆర్ను పట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేస్తే చేస్తూ ఊరుకోం ఖబర్
నల్లగొండ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని ఎమ్మెల్యే �
సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం పేదింటి అడ పిల్లలకు గొప్ప వరం లాంటిదని ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ అన్నారు. జిల్లాలోని నాగారం మండల కేంద్రంలో ఇటీవల �
MLA Kishore Kumar | సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు.
టీఆర్ఎస్లో చేరిన ఇద్దరు ఎంపీటీసీలు | సూర్యాపేట జిల్లా తుంగతుర్తి తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన రామన్నగూడెం బీజేపీ పార్టీ ఎంపీటీసీ ఆంబోతు నరేష్, దత్తప్పగూడెం కాంగ్రెస్ ఎంపీటీసీ ఆకవరం లక్ష్మణాచా�
టీఆర్ఎస్లో చేరికలు | జిల్లాలోని తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి ఎంపీటీసీ-2 చెరుకు సృజన పరమేష్తో పాటు మరో 200 మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బుధవారం తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గ�
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | దళితుల జీవితాల్లో వెలుగులు నింపి దళితులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న అభినవ అంబేద్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు.
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | అడ్డగుడూర్ మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పాల్గొన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి| సూర్యాపేట: జిల్లాలోని తుంగతుర్తి పరిధిలోని తిరుమలగిరిలో మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం తిరుమల గిరిలోని నాలుగో వార్డును పరిశీలి
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ. 33 లక్షల రూపాయల వ్యయంతో వ్యయంతో ఆధునీకరించిన కొవిడ్ ఐషోలేషన్ సెంటర్ను తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ప్ర�
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఇటీవల నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించారు.