గత పదేండ్లలో శరవేగంగా వృద్ధిసాధించిన హైదరాబాద్ ఐటీ కారిడార్లో శాంతిభద్రతలను ఇతర రాష్ర్టాల టెకీలు సైతం వేనోళ్ల పొగిడారు. కానీ గురువారం ఆ ఇమేజ్కు డ్యామేజ్ జరిగింది. పట్టపగలు ఫ్యాక్షన్ తరహాలో ఎమ్మెల
ప్రజాందోళనలకు కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గింది. కేశంపేట పోలీస్స్టేషన్లో అక్రమంగా నిర్బంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలను గురువారం రాత్రి బేషరతుగా విడుదల చేసింది.
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, హత్యాయత్నం కేసు పెట్టాలని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ మెట్లు ఎక్కిన బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. గుంపులుగా �
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై దాడి విషయాన్ని పసిగట్టడంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏంచేస్తున్నది? స్పెషల్ బ్రాంచి ఎటుపోయింది? అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. కౌశిక్రెడ్డి ఇంటిపై
గురుకుల పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులు చనిపోతున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాల్సి ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు.
బీడీలు అమ్ముకున్న దానం నాగేందర్.. ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. దానం తన ఇంటి చుట్టూ, హైదరాబాద్లో చేసిన భూకబ్జాల బాగోతాలన్నీ బయటికి తీస్తామని
సన్మానాలు.. సత్కారాలతో సాఫీగా జరగాల్సిన జడ్పీ చివరి సర్వసభ్య సమావేశం ఎన్నడూ లేనంత వాడీవేడిగా సాగింది.బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నల వర్షం, అధికారుల నిలదీతలతో దద్దరిల్లిపోయింది.
రాజకీయ కక్షకు ఓ ఇద్దరు మండల విద్యాధికారులు బలవ్వాల్సి వచ్చింది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుతో విద్యాశాఖ చర్యలు తీసుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఆ ఇద్దరు ఎంఈవోలకు ఆగమేఘాల మీ�
రీంనగర్ జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన ‘కిసాన్ సమ్మాన్ నిధి’ కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రధాన మంత్రి కిసాన్ స మ్మాన్ నిధి యోజన నిధుల విడుదల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని కృ�