‘కరవమంటే కప్పకు కోపం.. విడువమంటే పాముకు కోపం’ అన్న చందంగా తయారైంది తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారుల పరిస్థితి. రాజకీయ చదరంగంలో ప్రభుత్వ పెద్దల నుంచి రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నట్ట�
అర్ధరాత్రి వేళ పోలీసుల బూట్ల చప్పుళ్లు.. చడీచప్పుడు కాకుండా తలుపుతట్టి.. తలుపు తీసి తీయకముందే ఎత్తుకెళ్లిపోవడం.. సర్కిల్ సాబ్ తీస్కరమ్మన్నడు... ఇంటి నుంచి కదలొద్దని ఆర్డర్.. గురువారం అర్ధరాత్రి నుంచి శు�
హైదరాబాద్ మహానగరం.. ఇక్కడ చీమ చిటుక్కుమన్నా తెలంగాణతో పాటు పలు రాష్ర్టాలు ఉలిక్కిపడతాయి. ఇప్పుడే కాదు.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సైతం ఈ మినీ భారతంలో చిన్న సంఘటన చోటుచేసుకున్నా ఇతర ప్రాంతాల్లోని కోట�
ఇందిరమ్మ రాజ్యం పేరిట రాష్ట్రంలో ఆనాటి ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక�
బీఆర్ఎస్పై నిర్బంధకాండ కొనసాగుతున్నది. పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పార్టీ శ్రేణులపై కాంగ్రెస్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై దాడి చేసిన నే
సీఎం రేవంత్రెడ్డి ప్రమేయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై దాడి జరిగిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశార
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి నేపథ్యంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ (BRS) విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన శేరిలింగపంల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసంలో భేటీ నిర్వ
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దాడి వెనుక పెద్దల హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి ఆదేశాల మేరకే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారన్న చర్చ జరుగుతున్నది.
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డికి సవాల్ విసురుతూ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడిన బూతులు విమర్శలకు దారితీస్తోంది. గాంధీ మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. ‘నా మీద సవాల్ విసిరిన బ్రోకర్ కౌశిక్రెడ్డిగా.. ధైర్య�
బీఆఎర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై జరిగిన దాడి ఘటనలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహా 15 మంది ఆయన అనుచరులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదుచేశా
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఇంటిపై దాడి ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని మండిపడ్డారు. ఈ దాడి చేసిన వార�
ఉదయం పదకొండున్నర గంటలు.. రద్దీగా ఉన్న హైదరాబాద్ నగర రహదారులు.. 20 వరకు తెల్లటి ఇన్నోవా వాహనాలు.. వాటికి ముందు ఉన్న వాహనాల్లో ఇన్నోవాలను చిత్రీకరిస్తూ కెమెరాలు.. ఫుట్బోర్డులపై నిలబడి చేతులు ఊపుకుంటూ... కోపంగ
గత పదేండ్లలో శరవేగంగా వృద్ధిసాధించిన హైదరాబాద్ ఐటీ కారిడార్లో శాంతిభద్రతలను ఇతర రాష్ర్టాల టెకీలు సైతం వేనోళ్ల పొగిడారు. కానీ గురువారం ఆ ఇమేజ్కు డ్యామేజ్ జరిగింది. పట్టపగలు ఫ్యాక్షన్ తరహాలో ఎమ్మెల