బీఆర్ఎస్ పార్టీ బూడిద రాజకీయం చేస్తున్నదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఫ్లైయాష్ కుంభకోణం అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి చేసిన ఆరోపణలు నిరా�
రాష్ట్రంలో అధికారంలో ఉన్న చోటేబాయ్ రేవంత్రెడ్డి, కేంద్రంలో అధికారంలో ఉన్న బడేబాయ్ నరేంద్రమోదీ హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బో
‘ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుట్ర పన్నిండు. కాంగ్రెస్కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నరు. కేసీఆర్ సార్తో మాట్లాడు. వాళ్లను తీసుకొని వస్తానని నాతో చెప్పిండు’ అని మ
పార్టీ ఫిరాయించిన ఎమెల్యేలు రాజీనామా చేయకపోతే వారి ఇండ్లముందు ధర్నాలు చేస్తామని, చావుడప్పులు కొడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఈ విషయంలో ఎవ్వర్నీ వదిలే ప్రసక్తే లేదని చెప్పారు.
ఎన్నో అబద్దాలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేసే వరకు వేటాడుతాం.. వేటాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ �
MLA Kaushik Reddy | కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి తమ అభ్యర్థిగా దానం నాగేందరను ప్రకటించిందని, ఆయన ఆ పార్టీలో చేరాడని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేమి ఆధారాలు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి క�
MLA Kaushik Reddy | పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యే దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా�
రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) డిమాండ్ చేశారు. తమపై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వానికి సూచించారు.
CM Revanth Reddy | ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిపక్షాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) అన్నారు.
నియోజకవర్గంలోని దళితబంధు పథకం లబ్ధిదారులకు పెండింగ్లో ఉన్న రెండో విడుత డబ్బులు వెంటనే విడుదల చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గజ్వేల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్రెడ్డి, చొప్పదండి, మానకొండూర్ మాజీ ఎమ�
MLA Kaushik Reddy | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ ఒక్క ప్ర�
పీసీసీ మాజీ ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్ వేసిన పరువు నష్టం కేసులో బీఆర్ఎస్కు చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి బు ధవారం మధురై కోర్టుకు హాజరయ్యారు.