హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తన ఫోన్ను ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు 20రోజుల క్రితం ఆయన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు వెళ్లారు.
బీఏసీ సమావేశం జరిగిన తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు? సభ ముందుకు ఏయే అంశాలు తెస్తారు? బిల్లులు ఏమిటి? వంటి అంశాలపై ఎటూ తేల్చకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్,
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై సర్కారు అప్రజాస్వామిక వైఖరి అవలంబిస్తున్నదని గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. చలో ట్యాంక్బండ్కు బీఆర్ఎస్ ఇచ్చి న పిలుపుతో రాష్ట్ర�
ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy) అన్నారు. అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాని చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకు హుజూరాబాద్ ప్రజల కోసం ప్రశ్నిస్తానన్నారు
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఇంటి వద్ద పోలీసుల హడావుడిని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీశ్రావును అదుపులోకి తీసుకునే విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, ఇతర ప్రజాసంఘాల నేతల అరెస్టుల విషయంలో కాంగ్రస్ ప్రభుత్వం తన మార్క్ చూపుతున్నది. నేతలను మానసికంగా ఒత్తిడికి గురిచేసేందుకే శుక్రవారం అరెస్టు చూపుతున్నారు.
బీఆర్ఎస్ నేతల అరెస్టులపై పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి హరీశ్రావును, ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లిన గచ్చిబౌలి, బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ల వద్ద బీఆర్ఎస్ శ్రేణుల
పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితుడ్ని అరెస్టు చేసిన ఘనత తెలంగాణ పోలీసులకు దక్కింది. అసలు అంశాన్ని పక్కదారి పట్టించిన పోలీసులు, బాధితుడినే నిందితుడిని చేసి కటకటాలపాలు చేశారు.
ప్రశ్నించే గొంతులను నొక్కడమే ఎజెండాగా పెట్టుకొని రాష్ట్రంలో ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తున్నదని సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రె�
దళితులపై కాంగ్రెస్ సర్కారుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా దళితబంధు రెండో విడుత నిధులను వెంటనే విడుదల చేయాలని హుజూరాబాద్ నియోజకవర్గ దళితబంధు సాధన సమితి సభ్యుడు కొలుగూరి సురేశ్, వీణవంక మాజీ ఉపసర్పంచ్ �
దళితుల కోసం ధర్నాకు దిగిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పోలీసులు దాడికి దిగారు. లాఠీలు పట్టుకోకుండా చర్మం వడిపెడుతూ, పక్కటెముకలపై పిడిగుద్దులు గుద్దారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి సొమ�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నించిన వారందరిపై కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడుతున్నదని, ప్ర జలను మోసం చేసిన కాంగ్రెస్కు, సీఎం రేవంత్రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని �