సార్వత్రిక ఎన్నికల్లో పాలేరు కాంగ్రెస్ పార్టీకి ప్రతి రౌండ్కి మెజారిటీ వచ్చింది. 56,650 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డిపై వి�
పాలేరు నియోజకవర్గంలో తనదే జయమని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అధికారమని తేల్చిచెప్పారు.
అభివృద్ధి చేసిన ప్రభుత్వానికే పట్టం కట్టాలని పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా మరింత అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చునని అన్నారు. ఖమ్మం రూరల్�
తన హయాంలోనే పాలేరు నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని, ఆ అభివృద్ధే ఎన్నికల్లో గెలిపిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం, తన విజయావకాశాలపై ‘నమస్
సంక్షేమ పథకాల సారథి సీఎం కేసీఆర్ అని పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని గుర్తుచే�
బయటి వ్యక్తులకు, మాయమాటలకు పాలేరు నియోజకవర్గంలో చోటులేదని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. పాలేరు ప్రజలెప్పుడూ మంచి చేసే వాళ్లవైపే ఉంటారని అన్నారు. ఇక్కడి ప్�
బీఆర్ఎస్తోనే పాలేరు నియోజకవర్గ ప్రగతి సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఇదే ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ సహకారంలో ఇప్పటికే నియోజకవర్గాన్ని అన్ని రంగ�
వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. పక్షం రోజుల నుంచి పాలేరులోని ప్రతి గ్రామం నుంచి కందాళకు మద్దతు పెరుగుతుండడంతో మిగిలిన నాయకులు, కార్యకర్తలు సైతం అదే తోవ పడుతున్నారు. అందులో
ఉమ్మడి పాలనలో ఎడారి ప్రాంతంగా ఉన్న పాలేరులో కరువును రూపుమాపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. నేలకొండపల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం �
రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా కొత్త మ్యానిఫెస్టోను అమల్లోకి తెచ్చుందామని, మరిన్ని
కాంగ్రెస్ అంటే ప్రజలకు గోస అని, బీఆర్ఎస్ అంటే భరోసా అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పొరపాటున కాంగ్రెస్ను నమ్మితే ప్రజలకు మరోసారి గోస తప్పదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా �
పాలేరు నియోజకవర్గమంతటా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటామన
పగలూ ప్రతీకారాలకు బీఆర్ఎస్ ఎప్పటికీ దూరమేనని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. పలకరింపులు, పనితనాలే తమ నైజమని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, జడ్పీటీసీ యం
కేసీఆర్ ప్రభుత్వ పథకాలే తన గెలుపునకు నాంది అని బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో తన విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఎవరెన్ని ఎత్తులు వేసి�
ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలకు తెరలేపిన చివరకు ప్రజల ఆశీర్వాదంతో పాలేరులో గులాబీజెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజ�