పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిది కమిట్మెంట్ కాదని, వెన్నుపోటు రాజకీయం అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అనేక పదవులు అనుభవించిన కడియం శ్రీహరి ఫిరాయింపులకు రారాజని, నమ్మకద్రోహానికి పరాకాష్ట అని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. పదేళ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్నిరంగా�
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ బుధవారం విచారించనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినవెంటనే పార
తాను కారు గుర్తుతోనే గెలిచానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నట్టు స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
జనగామ జిల్లా చిల్పూర్ మండలం కిష్టాజీగూడెం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో సీపీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి �
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సోమవారం నిరసన సెగ తగిలింది. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం జీడికల్లో ప్రచారంలో భాగంగా ‘కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ప్రజలకు మేలు జరిగింది.. పట్టుచీరలను పోల
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని ఎమ్మె ల్యే కడియం శ్రీహరి కోరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణుల�