తనను ఆశీర్వదించి గెలిపిస్తే, నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో ని లుపుతానని ఖానాపూర్ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్నాయక్ అన్నారు. పట్టణంలోని 3, 5, 9 వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
“నిజాం సర్కారు కాలంలో సదర్మాట్ను 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నిర్మించారు. మరో 20 వేల ఎకరాలకు నీరందించడానికి బ్యారేజ్ కట్టినం. కెనాల్కు నిధులు మంజూరు చేసినం..” అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశే�
ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను ప్రజలు ఆదరించాలని, నా తుది శ్వాస వరకు ఖానాపూర్కే నా జీవితం అంకితం చేస్తానని భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఆదివారం నిర్వహించిన ముఖ్యమ�
ఖానాపూర్లో ఆదివారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గం నుంచి 70 వేల మంది వస్తారని అంచనా వేయగా, అంతకు మించి రావడంతో సభా ప్రాంగణం కిటకిటలాడింది.
ఎన్నికల్లో తనను ఆశ్వీరదించండి.. నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు, ఎర్రగుంట, మల్లాపూర్ గొండు గూడెం గ్రామాల్లో శన�
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి ప్రగతి ప్రదాత, సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హెలిప్యాడ్ �
ఈ నెల 30వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం దక్కుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు.
ప్రజా సంక్షేమ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని జడ్పీటీసీ చారులత రాథోడ్ అన్నారు. మండలంలోని నర్సాపూర్(బీ) గ్రామంలో ఆదివారం డీసీసీబీ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ దావులే బాలాజీతో కలిసి ఆమె ప్రచార�
రాష్ర్టానికి మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ నియోజికవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గురువారం తన న
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి దాదాపు 74 రోజులు అవుతున్నది. అప్పటి నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటూ అభివృద్ధి,
మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ఇంటింటా ప్రచారం జోరం దుకున్నది. ప్రజాప్రతినిధులతో పాటు, కార్య కర్తలు, మహిళలు ఇంటింటా ప్రచారం నిర్వహి స్తున్నారు. లక్ష్మీసాగర్ గ్రామంలో ఉపసర్పంచ్ ముడికె మల్లేశ్యా
ఉట్నూర్ ఎంపీ డీవో కార్యాలయ ఆవరణలో మంత్రి తన్నీరు హరీశ్రావు నేతృత్వంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు శనివారం ఖానాపూర్ నుంచి పెద్ద సంఖ్య లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు.