గిరిజనుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో శనివారం అధికారికంగా సంత్ శ్రీ సేవాలాల్ 284వ జయంతి నిర్వహించగా.. ఎమ్మెల్�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రిచేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను ప్రవేశ పెట్టిందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ష�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హన్మంత్షిండే హాయంలో జుక్కల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుంది. అంతే కాకుండా వైద్య పరంగా జుక్కల్ నియోజకవర్�
జుక్కల్ నియోజకవర్గాని కి రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు శనివారం రానున్నారు. నియోజకవర్గంలోని పిట్లం, బిచ్కుంద, డోంగ్లీ మండలాల్లో పర్యటించనున్నారు.
మద్నూర్ : పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా వ్యాపారులు చర్యలు తీసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. సోమవారం మండలంలోని కుర్లా గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించ