మండలంలోని చిల్లర్గి గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ నాయకులు, తిమ్మానగర్, పిట్లం గ్రామానికి చెందిన 10 మంది ఇతర పార్టీలకు చెందిన వారు జుక్కల్ బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్షిండే సమక్షంలో సోమవారం బీఆర్�
‘నేను మీ నియోజకవర్గ బిడ్డను.. జుక్కల్ మండలం డోన్గావ్ గ్రామానికి చెందిన వాడిని.. ప్రభుత్వ ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా.. ఆశీర్వదించి గెలిపించండి..’ అని జుక్కల్ ఎమ్మెల్యే, బీఆర్�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అన్ని వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లోకి వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీజేప
జుక్కల్ నియోజకవర్గంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో సంక్షే మం, అభివృద్ధి కోసం మన కేసీఆర్ ప్రభుత్వం రూ.5500 కోట్లు వెచ్చించిందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. జుక్కల్ చౌరస్తాలో సోమవారం నిర్వహ
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా బ్రహ్మాస్ర్తాన్ని సంధించాలంటూ భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మంచోళ్లు ఎవరో, చెడ్డోళ్లు ఎవరో గుర్తించి ఆలోచించి ఓటెయ్యాలని కోరారు. కారు చీకట్లను, స�
జుక్కల్ చౌరస్తాలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. నియోజకవర్గంలోని అన్నిమండలాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. అభిమాన నేతను చూసేందుకు జనం పొలం గట్
మంజీర తీరాన ప్రజా ప్రవాహం పోటెత్తింది. నదికి ఇటువైపు బాన్సువాడ, అటువైపు జుక్కల్ ప్రాంతం.. గులాబీ వనంగా మారింది. బీఆర్ఎస్ సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు ప్రజానీకం వెల్లువెత్తింది. సీఎం కేసీఆ�
CM KCR | జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎంపీ బీబీ పాటిల్ మంచి వారు.. సౌమ్యులు, కక్ష రాజకీయాలు చేసేవారు కాదు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హన్మంత్ షిండేను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ నియోజక�
CM KCR | ఓటు ఒక బ్రహ్మాస్త్రం అని దాన్ని సరైన పద్ధతుల్లోనే వాడితేనే మన తలరాత మారుతది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీకి మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి.
జుక్కల్ చౌరస్తాలో నేడు (సోమవారం)నిర్వహించనున్న కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే హన్మంత్షిండే కోరారు. ఈ మేరకు కొనసాగుతున్న ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్�
అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన ఆ నియోజకవర్గమే జుక్కల్. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురైందీ ప్రాంతం. గ్రామాలకు రహదారులు లేవు. గొంతు తడుపుకొనేందుకు నీరుండేది కాదు. ఇక సాగునీటి సంగత�
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, జుక్కల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో ప్రసంగించ
సీఎం కేసీఆర్ గిరినుల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ�
దశాబ్దాల కల నెరవేరిన వేళ.. గిరిజన రైతుల్లో ‘పట్టా’నంత సంతోషం కనిపిస్తున్నది. పోడు భూములపై చట్టబద్ధ హక్కులు లభించడంతో అంతులేని ఆనందం వ్యక్తమవుతున్నది. గిరిపుత్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రభుత్వ