ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలంలోని చిట్కుల్ గ్రామంలో రూ.3.56 కోట్లతో చేపట్టిన అభివృద్ధి ప�
గవర్నర్ తమిళిసై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్కుమార్ల ఎమ్మెల్స�
జర్నలిస్టుల సంక్షేమంలో తెలంగాణ ముందున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల జర్నలిస్టు�
పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందజేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
క్రీడలను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన సంగారెడ్డి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోట
మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలును పొడిగిస్తున్నామని, ఈసారి కేసీఆర్కు ఓటేసి మూడోసారి సీఎం చేస్తే ఇస్నాపూర్ వరకు మెట్రో త్వరలో చూస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీ�
గొల్లకురుమల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్సీపురం డివిజన్లోని శ్రీనివాస్కాలనీలో ఉన్న సోమేశ్వర స్వామి ఆలయంలోని ఖాళీ స్థలంలో రూ.క
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో సంక్షేమం, అభివృద్ధికే అధిక ప్రాధాన్యతనిస్తూ పూర్తి పారదర్శక పాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఎంప�
పటాన్చెరులో ప్రముఖ గాయకుడు దివంగత గద్దర్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్రెడ్డితో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా�
తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఫేజ్1, ఫేజ్2ల్లో కలిపి 3500మందికి ఇండ్లను కేటాయించనున్నారు. శనివారం మంత్రి హ