Mahipal Reddy | బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్లో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి (MLA Goodem Mahipal Reddy)సొంత పార్టీ నేతల నుంచే ప్రతిఘటన ఎదురవుతున్నది.
జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో
కార్యకర్తలు మా బలం అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందన్నారు. ఇక్కడ మూడుసార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచిందన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్�
ప్రభుత్వం రాజకీయాలకతీతంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్లో రూ.8.5కోట్లత�
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని కేంద్రంలోని బీజేపీ, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు వేధింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు.
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్రెడ్డి నివాసాలపై గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిపింది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన సోదాలు రాత్రి 9.45 గంటల వరకు కొనసాగాయి.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో బక్రీద్ పండుగను ముస్లింలు సోమవారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. పట్టణంలోని ఈద్గాలో పట్టణం నుంచే కాకుండా వివిధ గ్రామాల నుంచి వచ్చిన మ�
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్స్థాయి విద్యను అందజేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని జడ్పీహెచ్ బాలికల పాఠశాలలో బడిబాటలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి�
కాలనీల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఎన్ఆర్ఐ ఆనంద్నగర్ కాలనీలో నూతనం గా నిర్మించిన కాలనీ సంక్షేమ సంఘ
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి వెన్నుముక అని, కార్యకర్తల కృషితో మెదక్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలువబోతున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. త్వరలో జరుగనున్న స్థానిక స�
పటాన్చెరులో గులాబీ దళపతి కేసీఆర్ రోడ్షో హోరెత్తింది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రజలు, గులాబీ శ్రేణులు కేసీఆర్ కోసం ఎదురుచూశారు. గంటగంటకూ జనాలు పెరిగారే తప్ప తగ్గలేదు. పటాన్చెరు వీధులు, జాతీయ రహద
అబద్ధాల హామీల పునాదులపై గద్దెనెకిన కాంగ్రెస్కు లోక్ సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అ�
ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిన 420 సర్కార్కు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం గుమ్మడిదలలో నిర్వహించిన రోడ్ షోలో హరీశ్రావు, ఎంపీ అభ్యర్థి
పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో మే 8న బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా కేసీఆర్ నిర్వహించనున్న రోడ్షోను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పటాన్చెరు ఎమ్మెల్యే గ�