బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ మొసలి కన్నీరు కారుస్తూ, మాయమాటలు చెప్తాడని, ప్రజలు మోసపోవద్దని హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి సూచించారు. బు
అది బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. తనకు అత్యంత పట్టున్న ప్రాంతమని ఈటల చెప్పుకొనే గడ్డ.. అలాంటి చోట బీజేపీకి ఘోర అవమానం జరిగింది.
బీజేపీలో రోజుకో వర్గం తెరమీదికి వస్తున్నది. ఇప్పటికే కిషన్రెడ్డి వర్గం, బండి సంజయ్ వర్గం, ఈటల రాజేందర్ వర్గం అంటూ రాష్ట్ర నాయకత్వం చీలికలు పేలికలయ్యింది. ఒకరిపై ఒకరు ఢిల్లీలో ఫిర్యాదులు చేసుకుని, పదవ�
మూడో రైల్వే లైన్ పనుల పేరుతో రైల్వే అధికారులు పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. కాజీపేట-బల్లార్షా ప్రధాన రైలు మార్గం కావడంతో నిత్యం వేలాది మంది ప్రయాణం చేస్తుంటార�
బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరులు జమ్మికుంటలోని అత్యంత విలువైన సర్వే నంబర్ 629, 887లోని ప్రభు త్వ భూములను కబ్జా చేశారని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడ�
తమకు ప్రాణహాని ఉన్నదని బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దంపతులు ఆరోపించిన నేపథ్యంలో.. ఆయన భద్రతను తాను హామీ ఇస్తానని ప్రకటించిన మంత్రి కేటీఆర్ మాట నిలబెట్టుకున్నారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని స్థానిక బసవ సేవా సదన్లో బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం మహాజన్ సంపర్క్ అభియాన్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్�
ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి తీసుకొని రావడం ఇక తన వల్ల కాదని ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి క�
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పిచ్చివేషాలు కట్టిపెట్టాలని హెచ్చరించారు. వారిద్దరి మధ్య జరుగుతున్న
‘బీజేపీ ఎమ్మె ల్యే ఈటల హుజూరాబాద్ ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తవ్. ఇప్పటికే ఎందరో మహిళల పుస్తెలు తెంచినవ్. నీ దుర్మార్గాలకు ఇంకెందరినీ బలి తీసుకుంటవ్' అంటూ మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి �