హుజూరాబాద్ మండలం చెల్పూర్లో ఓ ముస్లిం మహిళలను వేధించిన గ్రామ సర్పంచ్కి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వత్తాసు పలకడం దుర్మార్గమని హుజూరాబాద్ ఎంపీపీ ఇరుమల్ల రాణి-సురేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెన్త్ హిందీ పేపర్ ఫొటోలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన కేసులో బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను వరంగల్ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసు విచారణ కోసం సోమవారం వరంగల్ పోలీసు కమిషరేట్లోని
‘పార్లమెంటులో వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడుతమని చెప్పి అధికారంలోకి వచ్చిన్రు.. ఎనిమిదిన్నరేండ్ల నుంచి మాదిగలను బీజేపీ ప్రభుత్వం దగా చేస్తున్నది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద ర్ రానున్న ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే భరోసా యాత్ర చేస్తున్నారని ఉపసర్పంచ్ల ఫోరం మండలాధ్యక్ష�
అసెంబ్లీ వేదికగా తాను చేసిన డిమాండ్లను సీఎం కేసీఆర్ విన్నారు. నాతోపాటు ఇతర ప్రతిపక్ష సభ్యుల మాటలు, డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. మేము చేసిన మంచి సూచనలు తీసుకొన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు బీసీలపై ప్రేమ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మండిపడ్డారు. ఈటలకు బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే కులగణన చేయాలని, బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఎందుకు
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరులు తమ భూములను కబ్జా చేశారని, నిత్యం భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కూకట్పల్లి మండలం శంశిగూడ, ఎల్లమ్మబండకు చెందిన దళితులు అవేదన వ్యక్తంచేశారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో లబ్ధిదారుల కల సాకారమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పేదలకు ఇచ్చిన మాట తప్పకుండా పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తుండడంత
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నోరు అదుపులో పెట్టుకో..వందల కోట్లు అక్రమంగా సంపాదించిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించబోం’ అంటూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఫైర్ అయ్యారు.