మన్సూరాబాద్ : మానవాళి సంక్షేమ కోసం కులరహిత సమాజం ఏర్పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సమ సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సు�
ఎల్బీనగర్: వరదల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించి, రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి స్పిరిట్ ఆఫ్ హ్య
ఎల్బీనగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని వరద నీటి నుండి పూర్తిస్థాయిలో విముక్తి కల్గించేందుకు రూ. 103.25 కోట్లతో వరదనీటి కాలువ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నారు. వరదనీటి కాలువల పనులను పూర్తిస్థాయిలో
మన్సూరాబాద్ : సహారాఎస్టేట్స్ కాలనీలో అస్తవ్యస్తంగా మారిన రోడ్ల నిర్మాణం కోసం రూ. 87.30 లక్షల నిధులు మంజూరు చేయించడం జరిగిందని త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి స
వనస్థలిపురం : ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. హస్తినాపురం డివిజన్ నందనవనంలో పోలీస్ఔట్పోస్టు ఏర్పాటు చేస్తానని గతంలో హామీ ఇ
వనస్థలిపురం : నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బీఎన్రెడ్డినగర్ డివిజన్ సాగర్ కాంప్లెక్
మన్సూరాబాద్ : మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు బాధ్యత తీసుకుని టీఆర్ ఎస్ పార్టీ ద్విదశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ లో నవంబర్ 15న నిర్వహించే విజయగర్జన సభకు పెద్ద ఎత్తున ప్రజ�