మన్సూరాబాద్, అక్టోబర్ 23 : బండ్లగూడ చెరువుకు ఎగువన, దిగువన నివసించే ప్రజలకు వర్షా కాలంలో వరద ముంపు సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ �
బొల్లారం : ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా కృషి చేస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ ఏడో వార్డు లాల్బజార్ పోలీస్ స్టేషన్ ప్రక్క వీధి బస్తీలో స్థానికులతో కలిసి �
ఎల్బీనగర్ : ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కుమారుడు ప్రీతమ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేమిరెడ్డి నర్సింహరెడ్డి కూతురు జ్యోత్స్నల వివాహ
ఎల్బీనగర్, అక్టోబర్ 9: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. చింతలకుంట ప్రాంతంలో ఓ వ్యక్తి నాలాలో గల్లంతయ్యాడన్న వార్�
హయత్నగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హయత్నగర్ ఆర్టీసీ బస్ డిపో రోడ్డును వెడల్పు చేయాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమా�
మన్సూరాబాద్, సెప్టెంబర్ 28: ఫతుల్లాగూడలో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న మహాప్రస్తానం పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డి
ఎల్బీనగర్ : వరద ముంపు నుండి పూర్తిస్థాయిలో విముక్తి కల్పిస్తామని, ముంపు ఇబ్బందులు లేకుండా శాశ్వతంగా నివారిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం గు
మన్సూరాబాద్, సెప్టెంబర్ 26: అనాథ విద్యార్థులకు సమాజంలోని మంచి చెడుల పట్ల అవగాహన కల్పించేందుకు యువత ముందుకు రావడం ఎంతో అభినందనీయమని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్