మన్సూరాబాద్, సెప్టెంబర్ 15 : పర్యావరణ పరిరక్షణ కోసం రోడ్లకు ఇరువైపులా, ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నా
environmental protection మన్సూరాబాద్ : పర్యావరణ పరిరక్షణ కోసం రోడ్లకు ఇరువైపుల, ఖాళీ ప్రదేశాలలో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్�
సైదాబాద్, సెప్టెంబర్ 13 : బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆరేండ్ల చిన్నారిపై అఘాయిత్యం చేసిన నిందితుడిపై కఠినచర్యలు తీసుకుంటుందన్
ఎల్బీనగర్, సెప్టెంబర్ 12 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజల రక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల
చంపాపేట, సెప్టెంబర్ 12 : చంపాపేట డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు రూ.2కోట్ల 2లక్షలు మంజూరయ్యాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. నిధుల లేమితో నిలిచిపోయిన రోడ్లు, యూజీడీ పైప్ ల
ఎల్బీనగర్, సెప్టెంబర్9: అతి త్వరలోనే నియోజకవర్గంలోని రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్న కాలనీలు, యూఎల్సీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న కాలనీలకు విముక్తి లభిస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ ద
చంపాపేట, సెప్టెంబర్5: ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సాంకేతిక పరమైన ప్రణాళిక సిద్ధం చేశామని ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం చంపాపేట డివిజన్ పరి�
చంపాపేట,సెప్టెంబర్ 3: ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లు పెరిగాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయన శుక్రవారం తనిఖీ నిర్వహి�
వనస్థలిపురం, సెప్టెంబర్ 1 : మౌలిక పెట్టుబడులు, వైద్య రంగానికి హైదరాబాద్ స్వర్గదామంగా మారిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బీఎన్రెడ్డినగర్లో నూతనంగా
ఎల్బీనగర్, ఆగస్టు 29 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా పరిష్కారం చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివార