ఎల్బీనగర్, సెప్టెంబర్ 12 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజల రక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల
చంపాపేట, సెప్టెంబర్ 12 : చంపాపేట డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు రూ.2కోట్ల 2లక్షలు మంజూరయ్యాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. నిధుల లేమితో నిలిచిపోయిన రోడ్లు, యూజీడీ పైప్ ల
ఎల్బీనగర్, సెప్టెంబర్9: అతి త్వరలోనే నియోజకవర్గంలోని రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్న కాలనీలు, యూఎల్సీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న కాలనీలకు విముక్తి లభిస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ ద
చంపాపేట, సెప్టెంబర్5: ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సాంకేతిక పరమైన ప్రణాళిక సిద్ధం చేశామని ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం చంపాపేట డివిజన్ పరి�
చంపాపేట,సెప్టెంబర్ 3: ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లు పెరిగాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయన శుక్రవారం తనిఖీ నిర్వహి�
వనస్థలిపురం, సెప్టెంబర్ 1 : మౌలిక పెట్టుబడులు, వైద్య రంగానికి హైదరాబాద్ స్వర్గదామంగా మారిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బీఎన్రెడ్డినగర్లో నూతనంగా
ఎల్బీనగర్, ఆగస్టు 29 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా పరిష్కారం చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివార
ట్రాఫిక్ చిక్కులు లేకుండా రోడ్డు వెడల్పు పనులతో పాటు ఫ్లై, స్కై ఓవర్ నిర్మాణాలు ఇక సాఫీగా సాగనున్న ప్రయాణం యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగిస్తాం.. ఇందుకు ప్రజలు సహకరించాలి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్�
ఎల్బీనగర్, ఆగస్టు 26: భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ �
మన్సూరాబాద్, ఆగస్టు 25: శివారు కాలనీల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజ
మొబైల్ వ్యాక్సినేషన్ను సద్వినియోగం చేసుకోవాలి పలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మన్సూరాబాద్,చంపాపేట ఆగస్టు 24: టీకాలు వేసుకునేందుకు ప్రజలకు ఇబ్బందుకు ఎదురవ్వకుండా ఉండే