ఎల్బీనగర్, ఆగస్టు 21 : కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న చైల్డ్ ఫండ్ స్వచ్ఛంద సంస్థ హోప్ ప్రాజెక్ట్ సేవలు అభినందనీయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కొనియాడారు. శనివారం ఎల్బీనగర్�
మన్సూరాబాద్, ఆగస్టు 18: వానకాలంలో కాలనీల్లో మురుగునీటి ముంపు సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్
మన్సూరాబాద్, ఆగస్టు 17: కరోనా కారణంగా వెనుక పడిపోయిన అభివృద్ధి పనులను త్వరలో పరుగులు పెట్టించి ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవి�
సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)/ వనస్థలిపురం: ఇటీవల సాహెబ్నగర్లో జరిగిన మ్యాన్హోల్ దుర్ఘటనలో మృతి చెందిన ఇద్దరు ప్రైవేట్ కార్మికుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మరో చేయూతనందించింది. ఐటీ మంత్రి కేట
ఎల్బీనగర్, ఆగస్టు 15 : కొత్తపేట, మోహన్నగర్ గ్రామాల్లో బోనాల జాతర సంబురాలను ఘనంగా జరుపుకొన్నారు. ఆదివారం ఉదయం నుంచి అమ్మవార్లకు బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. మోహన్నగర్లోని శ్రీచిత్తా
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి జోనల్ కమిషనర్ కార్యాలయంలో కాంట్రాక్టర్లతో సమావేశం ఎల్బీనగర్, ఆగస్టు 13 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే, ఎంఆర్డీస
మన్సూరాబాద్, ఆగస్టు 12: నగరంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆక్సిజన్ పార్కును ఎల్బీనగర్లోని కామినేని ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి స�