చంపాపేట,సెప్టెంబర్ 3: ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లు పెరిగాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయన శుక్రవారం తనిఖీ నిర్వహి�
వనస్థలిపురం, సెప్టెంబర్ 1 : మౌలిక పెట్టుబడులు, వైద్య రంగానికి హైదరాబాద్ స్వర్గదామంగా మారిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బీఎన్రెడ్డినగర్లో నూతనంగా
ఎల్బీనగర్, ఆగస్టు 29 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా పరిష్కారం చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివార
ట్రాఫిక్ చిక్కులు లేకుండా రోడ్డు వెడల్పు పనులతో పాటు ఫ్లై, స్కై ఓవర్ నిర్మాణాలు ఇక సాఫీగా సాగనున్న ప్రయాణం యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగిస్తాం.. ఇందుకు ప్రజలు సహకరించాలి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్�
ఎల్బీనగర్, ఆగస్టు 26: భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ �
మన్సూరాబాద్, ఆగస్టు 25: శివారు కాలనీల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజ
మొబైల్ వ్యాక్సినేషన్ను సద్వినియోగం చేసుకోవాలి పలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మన్సూరాబాద్,చంపాపేట ఆగస్టు 24: టీకాలు వేసుకునేందుకు ప్రజలకు ఇబ్బందుకు ఎదురవ్వకుండా ఉండే
ఎల్బీనగర్, ఆగస్టు 21 : కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న చైల్డ్ ఫండ్ స్వచ్ఛంద సంస్థ హోప్ ప్రాజెక్ట్ సేవలు అభినందనీయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కొనియాడారు. శనివారం ఎల్బీనగర్�
మన్సూరాబాద్, ఆగస్టు 18: వానకాలంలో కాలనీల్లో మురుగునీటి ముంపు సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్
మన్సూరాబాద్, ఆగస్టు 17: కరోనా కారణంగా వెనుక పడిపోయిన అభివృద్ధి పనులను త్వరలో పరుగులు పెట్టించి ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవి�
సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)/ వనస్థలిపురం: ఇటీవల సాహెబ్నగర్లో జరిగిన మ్యాన్హోల్ దుర్ఘటనలో మృతి చెందిన ఇద్దరు ప్రైవేట్ కార్మికుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మరో చేయూతనందించింది. ఐటీ మంత్రి కేట