భారీ వర్షం.. నీటమునిగిన పలు కాలనీలు శివారు కాలనీల ప్రజలకు తప్పని తిప్పలు తెగిన పలు చెరువుల కట్టలు వర్షం తగ్గినా..వీడని వరద అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ కుండపోత వర్షానికి ఎల్బీనగర్ నియోజకవర్గం నీట మునిగి�
మన్సూరాబాద్, జూలై 14: సుష్మ చౌరస్తా నుంచి కామినేని మార్గంలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ అంశాన్ని ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే దేవిరె�
తాగునీటి పైపులైన్లకు రూ.6.67కోట్ల నిధులు మంజూరు ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి వనస్థలిపురం, జూలై 13 : నియోజకవర్గంలో తాగునీటి పైపులైన్ల నిర్మాణానికి రూ.6.67కోట్ల నిధులు మం�
ఎల్బీనగర్, జూలై 11 : నియోజకవర్గంలో పక్కా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఆదివారం మార్నింగ్ వాక్లో భాగంగా �
మన్సూరాబాద్, జూలై 8 : సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతకు భరోసానిస్తున్నదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ చింతలకుంట బ్యాంకు కాలనీకి చెందిన శ్రీశ�
వనస్థలిపురం, జూలై 7: రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేయడం లక్ష్యమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బుధవారం వనస్థలిపురం డివిజన్లో పలు అభివృద్ధి పనులను �
ఎల్బీనగర్, జూలై 6 : అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచించారు. మంగళవారం పౌర సరఫరాల శాఖ అధికారులతో ఎమ్మెల్యే తన కార్యా�
పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి నాగోల్ పాఠశాలలో అదనపు తరగతి గదులు ప్రారంభం మన్సూరాబాద్, జూలై 5: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఎంఆర్డ�
ఎల్బీనగర్, జూలై 4 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం లింగోజిగూడ డివిజన్ ఆల్తాఫ్నగర్ల
దళిత సాధికారత పథకం వినియోగించుకోవాలి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మన్సూరాబాద్, జూలై 2: అణగారిన వర్గాల అభివృద్ధి కి నూతనంగా తీసుకువచ్చిన దళిత సాధికారత పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్డీస�
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పట్టణప్రగతి, హరితహారాన్నిప్రారంభించిన ఎమ్మెల్యే, కార్పొరేటర్లు మన్సూరాబాద్, జూలై 1: పట్టణ ప్రగతిలో భాగంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడం, పరిశుభ్రతను మెరుగు�
మన్సూరాబాద్, జూన్ 29: భూగర్భ డ్రైనేజీ ట్రంక్లైన్ ఏర్పాటు పనులను వేగవంతం చేసి కాలనీల్లో వరదనీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి త�