100కు ఫోన్ చేయగానే 5నిమిషాల్లో పోలీస్ సేవలు భరోసా సెంటర్ ఏర్పాటుతో మరింత భద్రత మహిళల భద్రతకు రాష్ట్ర పోలీసులు విశేష కృషి భరోసా కేంద్రం భవన నిర్మాణానికి హోంమంత్రి శంకుస్థాపన పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల�
ఎల్బీనగర్, జూలై 26 : తెలంగాణ ప్రభుత్వం అర్హులందరికీ కొత్త రేషన్కార్డులను అందజేస్తున్నదని ఎంఆర్డీసీ చైర్మ న్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. సోమవారం చైతన్యపురి డివిజన్ పరిధిలో ని రామాల
ఎల్బీనగర్, జూలై 19 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని రెవెన్యూ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ హైదరాబాద్ కలెక్టర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతిని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎం
హయత్నగర్, జూలై 18 : గౌడ సంఘం అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషిచేస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హామీఇచ్చారు. ఆదివారం హయత్నగర్ డివిజన్ పరిధిలోని గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఎమ్మె�
ఎల్బీనగర్, జూలై 17 : అభివృద్ధి పనుల విషయంలో పోటీ పడాలి కానీ, అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శనివారం జిల్లెలగూడ చెర�
వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ప్రజాప్రతినిధులు బాధితులకు భరోసా ఎల్బీనగర్, జూలై 16 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ముంపు ముప్పును తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎ�
భారీ వర్షం.. నీటమునిగిన పలు కాలనీలు శివారు కాలనీల ప్రజలకు తప్పని తిప్పలు తెగిన పలు చెరువుల కట్టలు వర్షం తగ్గినా..వీడని వరద అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ కుండపోత వర్షానికి ఎల్బీనగర్ నియోజకవర్గం నీట మునిగి�
మన్సూరాబాద్, జూలై 14: సుష్మ చౌరస్తా నుంచి కామినేని మార్గంలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ అంశాన్ని ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే దేవిరె�
తాగునీటి పైపులైన్లకు రూ.6.67కోట్ల నిధులు మంజూరు ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి వనస్థలిపురం, జూలై 13 : నియోజకవర్గంలో తాగునీటి పైపులైన్ల నిర్మాణానికి రూ.6.67కోట్ల నిధులు మం�
ఎల్బీనగర్, జూలై 11 : నియోజకవర్గంలో పక్కా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఆదివారం మార్నింగ్ వాక్లో భాగంగా �
మన్సూరాబాద్, జూలై 8 : సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతకు భరోసానిస్తున్నదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ చింతలకుంట బ్యాంకు కాలనీకి చెందిన శ్రీశ�
వనస్థలిపురం, జూలై 7: రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేయడం లక్ష్యమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బుధవారం వనస్థలిపురం డివిజన్లో పలు అభివృద్ధి పనులను �
ఎల్బీనగర్, జూలై 6 : అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచించారు. మంగళవారం పౌర సరఫరాల శాఖ అధికారులతో ఎమ్మెల్యే తన కార్యా�